బ్యాంకింగ్ మొండి బకాయిల (ఎన్పీఏ) పరిష్కారంలో భాగంగా ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్ లేదా నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (NARCL) ఏర్పాటు దిశలో కీలక అడుగు పడింది....
ECONOMY
దేశంలో మార్టిగేజ్ లోన్స్ శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. 1990లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1 శాతంగా ఉన్న తనఖా రుణాల వాటా.. ప్రస్తుతం 11 శాతానికి చేరిందని...
2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కుటుంబ అప్పులు స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో 34 శాతానికి తగ్గాయని ఎస్బీఐ పరిశోధనా నివేదిక ఎకోరాప్ పేర్కొంది. కొవిడ్-19 పరిణామాల...
అంతర్జాతీయ మార్కెట్లో క్రూ్డ్ ధరలకు అడ్డే లేకుండా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని పలు కీలక రాష్ట్రాల్లో ఇటీవల వచ్చిన హరికేన్ దెబ్బకు అనేక క్రూడ్ డ్రిల్లింగ్ కంపెనీలు...
ప్రభుత్వ అనుమతి లేకుండానే టెలికాం రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే టెలికాం కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్ (అడ్జస్టెడ్...
తెలంతాణ రాష్ట్రంలో రూ. 750 కోట్ల పెట్టుబడితో డైమండ్ జ్యువలరీ తయారీ ఫ్యాక్టరీతో పాటు రిఫైనరీ కూడా పెట్టేందుకు మలబార్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ ప్లాంట్...
బ్యాంకులకు మళ్లీ మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య వెంటాడుతోంది. 2022 మార్చి నాటికల్లా ఎన్పీఏల భారం రూ.10 లక్షల కోట్లు మించిపోతుందని అసోచామ్-క్రిసిల్ సంస్థల అధ్యయనంలో వెల్లడైంది....
ఫార్మా పరిశ్రమకు కీలకమైన ముడి ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్స్)లను చైనా డంప్ చేస్తోందని, దీనివల్ల దేశీయ పరిశ్రమ ఎదగడం లేదని హైదరాబాద్కు చెందిన అరబిందో...
ఫుడ్ డెలివరీ యాప్స్ను కూడా రెస్టారెంట్ సర్వీసులుగా పరిగణించే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ చర్చించనుంది. ఈనెల 17న సమావేశమయ్యే కౌన్సిల్లో ఈ అంశంపై చర్చిస్తారు. స్విగ్గి, జొమాటొ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-2022 తొలి త్రైమాసికంలో పెట్టుబడి వ్యయానికి సంబంధించి కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించిన 11 రాష్ట్రాలకు మరిన్ని రుణాలు సమీకరించేందుకు కేంద్రం...