For Money

Business News

ECONOMY

ఇంటర్నేషనల్‌ కాల్స్‌, శాటిలైట్‌ ఫోన్‌ కాల్స్‌, కాన్ఫరెన్స్‌ కాల్స్‌తో పాటు మెసేజ్‌లను రెండేళ్ళపాటు భద్రపర్చాలని టెలికాం కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్‌నెట్‌...

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమౌతాయి. 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఆ తరవాత సమావేశాలు యధావిధిగా కొనసాగతాయి. ఇవాళే కేంద్ర...

ఇపుడు దేశంలో పుష్ప ఫీవర్‌ నడుస్తోంది. ముఖ్యంగా పుష్ప రాజ్‌ పాత్రను అనుకరించని రంగంలేదు. ఇటీవల క్రికెట్‌ మైదానంలో కూడా శ్రీవల్లి పాట స్టెప్స్‌తో క్రికెటర్లు చెలరేగిపోయారు....

ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టే బడ్జెట్‌ రూ.40 లక్షల కోట్లకు చేరే అవకాశముంది. గత బడ్జెట్‌తో పోలిస్తే 14 శాతం పెరిగి...

H-1B వీసాల రిజిస్ట్రేషన్‌ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమౌతుందని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) వెల్లడించింది. ఈ ప్రక్రియ మార్చి 18వ తేదీ...

డిసెంబర్‌నెల ముగిసే నాటికి దేశంలో నిరుద్యోగుల సంఖ్య 3.03 కోట్లకు చేరింది. వీరందరూ ఉద్యోగం కోసం ఎక్కడ ఒక చోట ప్రయత్నిస్తున్నారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేయడం...

ఒకవైపు బడ్జెట్‌, మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇవాళ ద న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన వార్త దేశ రాజధానిలో హాట్‌ టాపిక్‌గా మారింది. మోడీ మీడియా దీన్ని...

కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ)గా అనంత నాగేశ్వరన్‌ను ప్రభుత్వం నియమించింది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది....

దేశంలోని 208 జిల్లాల్లో సిటీ గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌ హక్కుల కోసం పెట్రోలియం అండ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరి బోర్డు (PNRGB) బిడ్డింగ్‌ నిర్వహించింది. 2021 సెప్టెంబర్‌...