For Money

Business News

ECONOMY

దాదాపు 17 నెలల తరవాత దేశంలో న్యూస్‌ ఛానల్స్‌ రేటింగ్‌ డేటాను విడుదల చేస్తున్నట్లు బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చి కౌన్సిల్‌ (బార్క్‌) ఇండియా ఇవాళ వెల్లడించింది. రేటింగ్‌ను...

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ మృతి కారణంగా ఇవాళ మహారాష్ట్రలో సెలవు ప్రకటించారు. దీంతో ఇవాళ ప్రారంభం కావాల్సిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం...

దేశీయ బీ2బీ ఈ కామర్స్ సంస్థ ఇండియామార్ట్ భారత్‌లో సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. తమ ఉద్యోగులకు ఇకపై వారం వారం జీతం చెల్లిస్తామంటూ ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించింది....

మధ్య అమెరికా, ఈశాన్య అమెరికాలో శీతాకాల తుఫాను విరుచుకు పడటంతో... అనేక నగరాల్లో వేలాది గృహాలకు విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. అనేక వ్యాపార సంస్థలకు విద్యుత్‌ లేకుండా...

ఏడేళ్ళ గరిష్ఠ స్థాయిని బ్రేక్‌ చేసేందుకు క్రూడ్‌ ఆయిల్‌ రెడీగా ఉంది. మరికొన్ని గంటల్లో ఒపెన్‌ దేశాలు భేటీ అవుతున్న నేపథ్యంలో ఆసియా దేశాలు కొనుగోలు చేసే...

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. సూచీలన్నీ నష్టాల్లో ఉన్నా... నష్టాలు నామమాత్రంగా ఉన్నాయి. నిఫ్టి 17593ని తాకిన తరవాత ఇపుడు 17,509 పాయింట్ల వద్ద...

రానున్న పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ 0.20 శాతం లేదా 0.25 శాతం మేర రెపో రేటును పెంచే అవకాశముందని బ్రోకరేజీ సంస్థ బార్కలేస్‌ పేర్కొంది.వచ్చే వారం...

ఇప్పటి వరకు 5 ఏళ్ళు పైబడినవారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్స్‌ ఉన్నాయి. కొన్ని దేశాల్లో టీనేజర్ల వరకు మాత్రమే కరోనా వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. అంతకన్నా తక్కువ వయస్కులకు...

రాత్రి వెల్లడైన అమెరికా క్రూడ్‌ డేటాతో ఆయిల్‌కు మరింత ఊతం లభించింది. నిన్న వారాంతపు క్రూడ్‌ నిల్వలు క్షీణించినట్లు అమెరికా తెలిపింది. అంటే డిమాండ్‌ జోరుగా ఉందన్నమాట....

మూడేళ్ళ తరవాత ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వసూళ్ళలో లక్ష్యాన్ని దాటింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.08 లక్షల కోట్ల పన్నులను వసూలు చేయాలని గత బడ్జెట్‌లో...