For Money

Business News

ECONOMY

ధరలను అదుపులో ఉంచేందుకు క్రూడ్‌ ఆయిల్‌ సరఫరాను అదుపు చేయాలని ఒపెక్‌ దేశాలు నిర్ణయించాయి. సౌదీ అరేబియాతో పాటు రష్యా కూడా చమురు సరఫరా తగ్గించేందుకు అంగీకరించాయి....

2020లో సంచలనం రేపిన టీఆర్‌పీ రేటింగ్‌కు సంబంధించి కీలక ఘటనలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ కేసును వాస్తవంగా ముంబై పోలీసులు నమోదు చేశారు. సీబీఐ కూడా దర్యాప్తు...

వైజాగ్‌ దసపల్లా భూముల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ మొత్తం భూముల వ్యవహారంలో వైకాపా నేత, ఎంపీ విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారని విపక్షాలు...

దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఆర్బీఐ తగ్గించింది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ఇవాళ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ జూన్‌ - సెప్టెంబర్‌ మధ్య...

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో భాగంగా భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. రెపో రేటును 0.50 శాతం పెంచింది. దీంతో రెపో రేటు...

రాత్రి వాల్‌స్ట్రీట్‌ మరో కాళరాత్రిలా మారింది. ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైన ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. పరవాలేదు...నాస్‌డాక్‌లో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అనుకుంటున్నా... రాత్రి...

ఓబుళాపురం మైనింగ్‌ స్కాం కేసులో ఇక రోజూవారీ విచారణకు ఆదేశిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేస్తామని పేర్కొంది. బెయిల్‌ షరతులను సడలించాలని...

ద్రవ్యోల్బణ కట్టడే టార్గెట్‌గా విధాన నిర్ణయాలు తీసుకుంటున్న ఆర్బీఐ ఇవాళ వడ్డీ రేట్లను మరో అర శాతం పెంచనుంది. ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను...

భారత్‌, టర్కీ, దుబాయ్‌లో వ్యాపార విస్తరణ నిమిత్తం కోసం ఆయా ప్రభుత్వ అధికారులకు భారీగా ముడుపులు చెల్లించిన కేసులో టెక్‌ సంస్థ ఒరాకిల్‌కు అమెరికా స్టాక్‌ మార్కెట్‌...