ఈ ఏడాది భారత్లో చక్కెర ఉత్పత్తి ఏడు శాతం దాకా తగ్గే అవకాశముంనది రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. దీనికి ప్రధాన కారణంగా వాతారణమని తెలిపింది. దీంతో...
ECONOMY
రష్యా నుంచి క్రూడ్ దిగుమతులపై యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. రష్యా సరఫరా చేసే క్రూడ్ ఆయిల్ ధరను 60 డాలర్లుగా...
ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా నుంచి భారత్ చౌక ధరకు ముడి చమురు దిగుమతి చేసుకోవడాన్ని కొన్ని యూరప్ దేశాలు ఖండించాయి. కొన్ని గల్ఫ్ దేశాలు గుర్రుగా...
నిన్నటి దాకా తెలుగు తేజం అంటూ మన్ననలు పొందిన ట్విటర్ మాజీ లీగల్ హెడ్ గద్దె విజయ ఇపుడు అమెరికాతో ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్గా మారారు....
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ తొలి పైలట్ ప్రాజెక్టును భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిన్న ప్రారంభించింది. సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్బీఐ...
మొత్తానికి బీమా పరిశ్రమ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది. అన్ని రకాల ఇన్సూరెన్స్ వ్యాపారం చేసేందుకు ఒక్క లైసెన్స్ చాలని కేంద్ర ఆర్థిక...
చత్తీస్ఘడ్లోని జగదల్పూర్ వద్ద ఉన్న నగర్నార్ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. జగదల్పూర్కు 16 కి.మీ.దూరంలో నగర్నార్ వద్ద ఈ ప్లాంట్ను రూ. 25,000...
నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్ళు రూ.1.46 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది నవంబర్లో వసూలైన 1.31 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లలో ఈ ఏడాది 11 శాతం...
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అమిత్ అరోరా అనే వ్యక్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఆయనను 14 రోజుల పాటు తమ కస్టడీకి...
ఇవాళ మూడు కీలక గణాంకాలు వచ్చాయి. మూడు దారుణంగా ఉన్నాయి. ద్రవ్యలోటు అంచనాలను తప్పింది. జీడీపీ అనుకున్న స్థాయిలో వృద్ధి చెందలేదు. వీటికి కారణం.. కీలక రంగాలన్నీ...
