For Money

Business News

ECONOMY

ప్రవాస భారతీయులకు మరో షాక్‌ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. అమెరికాలోని విదేశీయులు పంపే రెమిటెన్స్‌లపై 5 శాతం పన్ను విధించాలని ట్రంప్‌ నిర్ణయించారు. దీంతో...

ఐపీల్‌లో మిగిలిన మ్యాచ్‌లన్నీ దక్షిణాదిలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణ కుదరడంతో వాయిదా వేసిన మ్యాచ్‌లను వచ్చే వారం నిర్వహించాలని బీసీసీఐ...

బ్రిటన్‌, భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా బ్రిటన్‌ నుంచి దిగుమతి అయ్యే స్కాచ్‌ విస్కీపై సుంకాన్ని సగానికి తగ్గించారు. ప్రస్తుతం 150 శాతం విధిస్తుండగా, దీన్ని...

బ్రిటన్‌తో ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ (FTA) భారత్‌ కుదుర్చుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. ఈ చరిత్రాత్మక ఒప్పందంతోపాటు డబుల్‌ కంట్రిబ్యూషన్‌ కన్వెన్షన్‌ కూడా కుదిరినట్లు...

రెండు వారాల్లో ఫార్మా సుంకాలు ప్రకటిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. సంవత్సరాల తరబడి విదేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకోవడం తమ దేశానికి మంచిది...

మిడ్‌ క్యాప్స్‌ భారీగా నష్టపోయినా... ఫ్రంట్‌లైన్‌ షేర్లు రాణించడంతో నిఫ్టి స్థిరంగా ముగిసింది. ఉదయం ఆకర్షణీయ లాభాలు పొందినా... పది గంటల తరవాత లాభాల స్వీకరణ మొదలైంది....

తమ దేశ ఆటో కంపెనీల ప్రయోజనాల కోసం సుంకాలను తగ్గిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. అయితే స్టీల్‌, అల్యూమినియంపై సుంకాల కొనసాగిస్తున్నట్లు వైట్‌హౌస్‌ వర్గాలు...

ఆటోమొబైల్‌ కంపెనీలపై ఈ నెలలో ట్రంప్‌ విధించిన సుంకాలపై అమెరికా కంపెనీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. దీంతో ఈ సుంకాల్లో మార్పులు చేయాలని ట్రంప్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది....

యూరప్‌లోని కొన్ని దేశాల్లో కొన్ని గంటల పాటు విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. ముఖ్యంగా స్పెయిన్‌, పోర్చుగల్‌ దేశాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.ఫ్రాన్స్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్...

అత్యాధునిక ఏఐ చిప్‌లను చైనాకు ఎగుమతి చేయకుండా అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో... చైనా కంపెనీ హువాయ్‌ తెచ్చిన కొత్త చిప్‌ ఇపుడు మార్కెట్‌లో సంచలనం రేపుతోంది....