For Money

Business News

ECONOMY

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ నివేదిక దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇదే సమయంలో అమెరికాకు చెందిన బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ జార్జ్ సోరోస్‌ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశంలో హాట్‌...

రీటైల్ ద్రవ్యోల్బణం మరోసారి అంచనాలకు మించి దూసుకుపోయింది. జవనరి నెలలో 6.25 శాతానికి చేరింది. ఇది మూడు నెలల గరిష్ట స్థయాఇ. ద్రవ్యోల్బణం 2 నుంచి 6...

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరిగిన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) పలు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయంలో...

భారత రిజర్వు బ్యాంకు రేపు పరపతి విధానాన్ని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం రేపు ముగుస్తుంది. రేపు...

ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే భారత దేశం కూడా రుణ ఊబిలో కూరుకుపోతున్నట్లు తెలుస్తోంది. సొంత వనరులకు రుణాలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ...

జనం ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకునేలా ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు... వివిధ రాయితీలు ఎత్తివేస్తూ... ఈ రంగానికి వెన్నుపోటు పొడుస్తున్నాయి. రూ. 5 లక్షలకు మించి ప్రీమియం ఉన్న పాలసీలకు...

రైల్వే బడ్జెట్‌ ఎత్తేసిన తరవాత... దేశంలో ఏయే ప్రాంతాలకు ఎంతెంత రైల్వే బడ్జెట్‌ కేటాయించారో తెలియని పరిస్థితి. కేటాయించినా... అసలు నిధులు విడుదల చేశారా లేదా అన్నది...

ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇవాళ చివరి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున... కేవలం ఓట్‌ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ ఉంటుంది. దీంతో...

ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. తాజా డేటా ప్రకారం మన దేశంలో కూడా ధరల జోరు తగ్గుతోంది. దీంతో వరుసగా వడ్డీ రేట్లను పెంచుతున్న ఆర్బీఐ...

రెండేళ్ళ క్రితం ప్రవేశ పెట్టిన కొత్త పన్ను విధానంలో మార్పు తేవాలని కేంద్రం భావిస్తోంది. పాత విధానం నుంచి కొత్త విధానంలోకి మారేందుకు పన్ను చెల్లింపుదారులు ఆసక్తి...