2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వేత్తల అంచనాలకు భిన్నంగా జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి 7.2 శాతంగా నమోదైంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా 6.1...
ECONOMY
రెండు వేల రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించిన ఆర్బీఐ... నోట్ల మార్పిడికి ఏర్పాట్లు చేసింది. ఈనెల 23వ తేదీ నుంచి ప్రజలు తమ వద్ద ఉన్న...
అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. స్టాక్ ధరల్లో తారుమారు, పబ్లిక్ షేర్ హోల్డింగ్...
చెలామణి నుంచి రూ. 2000 నోటును ఉపసంహరిస్తున్నట్లు భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. ఇక మార్కెట్లోకి కొత్తగా రూ.2000 నోట్లను విడుదల చేయడం లేదని స్పష్టం...
అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెల ధరలు గణనీయంగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పామాలయిల్ ధర దాదాపు సగానికి తగ్గింది. విదేశాల నుంచిదిగుమతి చేసుకునే ధరలు...
ఈ ఏడాది నైరుతీ రుతుపవనాల వల్ల వర్షపాతం సాధారణంగానే ఉంటుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటాయని...
ఈపీఎఫ్పై వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచనున్నారు. 2022-23 ఏడాదికి ఈపీఎఫ్పై వడ్డీ రేటు 8.15 శాతంగా ఉండే అవకాశముందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని పీటీఐ వార్తా...
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఉన్న ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ లైసెన్స్ 2018తో ముగియడంతో దానిని...
గత జనవరితో పోలిస్తే ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్ళు స్వల్పంగా క్షీణించాయి. గత జనవరిలో జీఎస్టీ వసూళ్ళు రూ.1.57లక్షల కోట్లు కాగా, ఫిబ్రవరి నెలలో రూ.1.49లక్షల కోట్లు...
డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో దేశ స్థూల జాతీయ (జీడీపీ) వృద్ధి రేటు మందగించింది. ఈ సమయంలో జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతంగా ఉందని కేఉంద్రం ప్రకటించింది....