నీతి ఆయోగ్ మాజీ వైఎస్ ఛైర్మన్ అయిన అరవింద్ పనగారియాను 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గెజిట్నోటిఫికేషన్ విడుదల అయింది....
ECONOMY
అయోధ్య ఎయిర్పోర్టు పేరును ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ఈ విమానాశ్రయం పేరును మహర్షి వాల్మీకీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్గా మార్చినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ...
రెండు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెంచింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న పొదుపు మొత్తాలపై ప్రభుత్వం వడ్డీ రేట్లను...
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే భారత్ బ్రాండ్ పేరుతో...
సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆహార ధాన్యాల ధరలు తగ్గించే సబ్సిడీలను పెంచుతోంది. ఇప్పటికే భారత్...
గత కొంత కాలంగా రూపాయితో క్రూడ్ ఆయిల్ అమ్మేందుకు విదేశాలు అంగీకరించడం లేదు. డాలర్తోనే తాము క్రూడ్ ఆయిల్ అమ్ముతామని కంపెనీలు స్పష్టం చేసినట్లు పార్లమెంటు స్థాయీ...
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్కు సంబంధించి విచారణకు గురువారం అంటే...
మరోసారి సావరిన్ గోల్డ్ బాండ్ల సబ్స్క్రిప్షన్ ఈ నెల18న ప్రారంభం కానుంది. ఈ ఆఫర్ అయిదు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఒక్కో గ్రాముకు ధరను రూ.6199గా...
బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇస్తున్న అన్ సెక్యూర్డ్ లోన్లు జోరుగా పెరుగుతుండటంతో భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ లేకుండా ఇస్తున్న...
తెలంగాణ ఎన్నికల్లో ఏపీ, కర్ణాటక అంశాలు కీలకంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు పదే పదే తమ అభివృద్ధి చెప్పుకోవడం కోసం ఏపీ వినాశనాన్ని పేర్కొంటూనే... కర్ణాటకలో కాంగ్రెస్...