For Money

Business News

CRYPTO NEWS

‘స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుగాంచిన జంషేడ్‌ జె ఇరానీ (85) నిన్న రాత్రి మృతి చెందారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జంషేడ్‌పూర్‌లోని టాటా...

పిరమల్‌ ఎంటర్‌ప్రైజస్‌ కంపెనీని విడగొట్టి పిరిమల్‌ ఫార్మాను ప్రత్యేక కంపెనీగా మార్చిన విషయం తెలిసిందే. పిరమల్‌ ఫార్మాను ఈ నెల 19న లిస్ట్‌ చేస్తున్నట్లు బీఎస్‌ఈ ఓ...

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు నగరాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి....

గాంబియాలో మృతికి కారణమైన దగ్గు మందును భారతదేశంలో విక్రయించలేదని తేలింది. న్యూఢిల్లీకి చెందిన మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఎగుమతి చేసిన దగ్గు మంది తాగి గాంబియాలో 66 మంది...

రాత్రి అమెరికా మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. వరుస భారీ నష్టాలకు బ్రేక్‌ పడింది. వాస్తవానికి నాస్‌డాక్‌ గ్రీన్‌లో 0.25 శాతం లాభంతో ముగిసింది. డౌజోన్స్ 0.41...

జగన్‌ అక్రమాస్తుల్లో ఒకటైన వాన్‌పిక్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వాన్‌పిక్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసిన 561 ఎకరాల జప్తును కొట్టివేసింది....

మార్కెట్‌ చాలా బలహీనంగా ఉంది. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పదేళ్ళ గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. డాలర్‌ 20 ఏళ్ళ గరిష్ఠ స్థాయిలో ఉంది. క్రూడ్‌ ఆయిల్‌ ఎనిమిది...

వాల్‌స్ట్రీట్‌ను నష్టాలు ఇంకా వొదల్లేదు. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తరవాత కూడా టెక్‌ షేర్లలో అమ్మకాలు సాగుతున్నాయి. దీనికి తోటు ఐటీ షేర్లలో...

అంతర్జాతీయ మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ట్రేడవుతున్నా.. మన మార్కెట్లు అత్తెసరు లాభాలతో ముగిశాయి. ఉదయం 17925 పాయింట్లను తాకిన నిఫ్టి తరవాత క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. మిడ్‌సెషన్‌...

ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీ కాయిన్‌ స్విచ్‌ కుబేర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇవాళ దాడులు నిర్వహించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. తమ...