ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఎస్బీఐ నికర లాభం 55.25 శాతం వృద్ధితో రూ.6,504 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో...
CORPORATE NEWS
నిఫ్టి ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్లోనే 15,951ని దాటింది. నిఫ్టి 15940ని దాటితే 20 పాయింట్ల స్టాప్ లాస్తో అమ్మొచ్చని టెక్నికల్ అనలిస్టులు సలహా...
దక్షిణ కొరియాకు చెందిన రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా తన తొలి ఎలక్ట్రిక్ కారును సోమవారం ఆవిష్కరించింది. ఆల్ ఎలక్ట్రిక్ ఈవీ6 సెడాన్గా పేరున్న...
ప్రైవేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్ జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ. 459 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంక్ రూ. 141...
ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.300 కోట్లతో విస్తరణ చేపట్టినట్లు కంపెనీ ఎండీ కె.రవి తెలిపారు. కొత్తగా విశాఖపట్టణం వద్ద గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని, మట్టంపల్లి యూనిట్లో...
ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియాను భరించడం ఇక తమ వల్ల కాదని ఆదిత్య బిర్లా గ్రూప్ స్పష్టం చేసింది. ఈ కంపెనీ ఈక్విటీలో తమకు ఉన్న...
దేశంలోని సబ్ వే స్టోర్స్ను టేకోవర్ చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీ భావిస్తోంది. దేశంలో దాదాపు 600పైగా సబ్వే స్టోర్స్ ఉన్నాయి. భారత్లోని యూనిట్ను కొనుగోలు చేసేందుకు అమెరికా...
జులై నెలలో టాటా మోటార్స్ అద్భుత పనితీరు కనబర్చింది. గత ఏడాది జులైతో పోలిస్తే ఈ నెలలో కంపెనీ అమ్మకాలు 92 శాతం పెరిగి 51,981 వాహనాలకు...
ఎంటర్టైన్మెంట్ రంగం కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఈ సంస్థ...
జూన్ త్రైమాసికంలో రూ.1,353.2 కోట్ల నికర లాభాన్ని టెక్ మహీంద్రా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన నికర లాభం రూ.972.3 కోట్లతో...