For Money

Business News

Blog

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఔషధాల విక్రయ సంస్థ మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రతిపాదనకు సెబీ ఆమోదముద్ర వేసింది. క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.1,639 కోట్లను...

ఖాయిలా పడిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సంస్థ IVRCLను విక్రయించడం (లిక్విడేషన్‌) కోసం డిసెంబరు 15న ఇ-వేలం (ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో వేలం) నిర్వహించనున్నారు. దీనికి బిడ్లను ఆహ్వానిస్తూ...

ప్రపంచ మార్కెట్లు ఇపుడు వీక్‌గా మారుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ 97వైపు పరుగులు పెడుతోంది. ఇప్పటికే భారీగా క్షీణించిన చైనా మార్కెట్‌ ఇపుడు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా కన్పిస్తోంది....

చిత్రంగా రాత్రి అమెరికా మార్కెట్లు అనూహ్యంగా నష్టాల్లోకి జారుకున్నాయి. నిన్న వాల్‌స్ట్రీట్‌ గ్రీన్‌లో ప్రారంభమైంది. డౌజోన్స్‌తో పాటు నాస్‌డాక్‌ కూడా 0.7 శాతం లాభంతో ప్రారంభమయ్యాయి. క్లోజింగ్‌...

భారతదేశంలో అతి పెద్ద కోటీశ్వరుడి స్థానం కోసం ఇద్దరు గుజరాతీల మధ్య పోటీ పెరుగుతోంది. 2015లో కేవలం కొన్నిరోజులు మాత్రమే దేశంలో అత్యంత సంపన్నుడిగా ముకేష్‌ అంబానీని...

చాలా రోజుల తరవాత అమెరికా కరెన్సీ, స్టాక్‌ మార్కెట్లు పెరిగాయి. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌గా జెరోమ్‌ పావెల్‌ను మరోసారి నియమిస్తూ అమెరికా...

వెబ్‌ హోస్టింగ్‌ కంపెనీ గో డాడి వద్ద ఉన్న డేటా చోరీకి గురైంది. గో డాడి వద్ద అనేక వర్డ్‌ప్రెస్‌ కస్టమర్స్‌ డేటా ఉంది. 12 లక్షల...

గడచిన ఏడు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా ఒకే ఒక్క రోజు స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.7.6 లక్షల కోట్లు తగ్గింది. దాదాపు అన్ని రంగాల షేర్లు...

టెలికాం మార్కెట్‌లో అనూహ్యంగా రిలయన్స్‌ జియోకు గట్టి షాక్‌ తలిగింది. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌ నెలలో జియో సబ్‌స్క్రయిబర్లు భారీ సంఖ్యలో తగ్గారు. ఆగస్టులో జియోకు అదనంగా...

దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించిన పేటీఎం పబ్లిక్‌ ఇష్యూ... ఇన్వెస్టర్లను కేవలం రెండు రోజుల్లో నట్టేట ముంచిన ఇష్యూగా కూడా రికార్డు సృష్టించింది. కేవలం...