For Money

Business News

Blog

సోనీ పిక్చర్స్‌తో విలీనం అవడానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇవాళ సమావేశమై... రెండు కంపెనీల మధ్య బైండింగ్‌ అగ్రిమెంట్‌కు...

హెచ్‌వన్‌ బీ వీసాల ఎంపిక ప్రక్రియ పద్ధతిని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు అమెరికా తెలిపింది. యూఎస్‌ సిటీజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ ఈ మేరకు ప్రకటన విడుదల...

జీ ఎంటర్‌టైన్మెంట్‌, సోనీ పిక్చర్స్‌ మధ్య ఇవాళ విలీన ఒప్పందం కుదరనుంది. రెండు కంపెనీల మధ్య తుది చర్చలు కూడా పూర్తయ్యాయని, ఇవాళ ఉదయం రెండు కంపెనీల...

కొత్త సంవత్సరంలోనూ పబ్లిక్‌ ఆఫర్ల హవా కొనసాగతనుంది. 2022లో సుమారు రూ.2 లక్షల కోట్ల సమీకరణకు వివిధ కంపెనీలు రెడీ అవుతున్నట్లు కోటక్‌ మహీంద్రా కేపిటల్‌ నివేదిక...

శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లు, ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీ కరణ బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం భావించింది. అయితే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో క్రిప్టో...

దిగువస్థాయిలో అమెరికా మార్కెట్లకు కాస్త మద్దతు లభిస్తోంది. యూరో మార్కెట్లన్నీ ఒకటి నుంచి ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. డాలర్‌ స్వల్పంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా...

దేశంలో అనేక కంపెనీలకు సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్లుబడి అందించి అండగా నిలిచింది. ఇపుడు మార్కెట్‌లో లిక్విడిటీ బాగా ఉండటంతో ఒక్కో కంపెనీ నుంచి తన వాటాను తగ్గించుకుంటోంది. పే...

ఇవాళ ఉదయం మార్కెట్‌ వంద పాయింట్లకుపైగా లాభంతో మొదలైంది. కాని వెంటనే 16,722కు పడింది. అక్కడి నుంచి క్రమంగా కోలుకుని ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 16,936 పాయింట్లకు...

మ్యాప్‌ మై ఇండియా మాతృ సంస్థ సీఈ ఇన్ఫోసిస్టమ్స్‌ లిమిటెడ్‌ షేర్లు ఇవాళ భారత స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఈ కంపెనీ షేర్లను రూ. 1033లకు ఆఫర్‌...