For Money

Business News

Blog

టెక్నాలజీ కంపెనీ ఇచ్చిన అండతో రాత్రి నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. చాలా రోజుల తరవాత మెటా ప్లాట్‌ఫామ్స్‌ (ఫేస్‌బుక్‌)...

ఒక అసెస్‌మెంట్‌ సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్‌ (ఐటీఆర్‌)ను ఒక్కసారే అప్‌డేట్‌ చేయడానికి అనుమతి ఉంటుందని సీబీడీటీ చైర్మన్‌ జేబీ మోహాపాత్ర తెలిపారు. రిటర్న్‌లను పూర్తిగా ఫైల్‌...

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కారు అల్ట్రోజ్‌ ‘డార్క్‌’ ఎడిషన్‌ను టాటా మోటర్స్‌ విడుదల చేసింది. ఈ కారు విడుదల చేసి రెండేండ్లు పూర్తైన సందర్భంగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను...

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.515.34 కోట్ల కన్సాలిడేటెడ్‌ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాదిలో ఇదే కాలానికి నమోదైన రూ.1,120.51 కోట్ల నష్టంతో పోలిస్తే...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికానికి అరబిందో ఫార్మా రూ.604.3 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.777...

క్రిప్టో కరెన్సీలు నిలకడగా ఉన్నాయి. ఇటీవల భారీగా పెరిగిన ప్రధాన క్రిప్టో కరెన్సీలు ఇపుడు నిలదొక్కుకునే దశలో ఉన్నాయి. బిట్‌ కాయిన్‌ 43,795 డాలర్ల స్వల్ప లాభంతో...

వాల్‌స్ట్రీట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. ఒక మోస్తరు లాభాలతో సాగుతున్న ర్యాలీకి ఇవాళ గట్టి మద్దతు లభించింది. టెక్‌ షేర్ల అండతో నాస్‌డాక్‌తో పాటు ఎస్‌ అండ్‌ పీ...

తమ కంపెనీలో వాటా తీసుకునేందుకు ఆసక్తి చూపిన గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ డీల్‌ నుంచి వెనక్కి పోవడంతో డీబీ రియాల్టి ఇవాళ ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేస్‌...

పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరాలో ఆటంకాలు, డిమాండ్‌ ఆశించిన స్థాయలో లేకపోవడం... ఈ కారణాల వల్ల డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏసీసీ నికర లాభం రూ. 280...

వొడాఫోన్‌ను పూర్తి ముంచిన తరవాత ఇక టెలికాం రంగంపై ఎయిర్‌టెల్‌, జియోది గుత్తాధిపత్యంగా మారింది. గత ఏడాది నవంబర్ ప్రిపెయిడ్‌ టారిఫ్‌లను 20 శాతంపైగా పెంచింది ఎయిర్‌టెల్‌....