వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నిన్న పెట్రోల్, డీజిల్ రేటు లీటర్కు 80 పైసలు పెంచగా, ఇవాళ మరో 80 పైసలు పెంచారు....
Blog
వచ్చే ఆర్థిక సంవత్సరం(2022-23)లో భారత్ జీడీపీ వృద్ధిరేటు అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ భారీగా తగ్గించింది. గ్లోబల్ ఎకనమిక్ ఔట్లుక్-మార్చి 2022 పేరిట నివేదికను ఈ...
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎంజీఎఫ్ డెవలప్మెంట్స్ లిమిటెడ్ ఇవాళ ఎనిమిది కంపెనీలపై కేసు పెట్టింది. (ఎమ్మార్ స్కామ్లో భాగస్వామ్య సంస్థ)గురుగ్రామ్ సమీపంలో 31 ఎకరాలకు సంబంధించిన...
వరుసగా క్షీణిస్తున్న కంపెనీ షేరుపై పేటీఎం మాతృ సంస్థ అయిన One 97 Communications Ltd నుంచి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) వివరణ కోరింది. కంపెనీ...
యూరో మార్కెట్లు గ్రీన్లో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలు అరశాతంపైగా లాభంతో ఉన్నాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా ఆరంభంలో మంచి లాభాలు సాధించాయి. ముఖ్యంగా బ్యాంక్ షేర్లలో...
కాస్త పెరిగిన వెంటనే బులియన్పై ఒత్తిడి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ డాలర్ స్థిరంగా ఉన్నా బంగారం, వెండి ధరలు క్షీణిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు అమెరికా మార్కెట్లో...
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య పోరు పతాక స్థాయికి చేరుతోంది. భారతీయ జనతా పార్టీ ఇపుడు పాకిస్తాన్ జనతా పార్టీగా మారిపోయిందని సీఎం ఉద్ధవ్ థాకరే విమర్శలు...
ఇంటి ధరల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరో అయిదు మెట్లు ఎక్కింది. 2021 చివరి త్రైమాసికంలో అంతర్జాతీయ గృహ ధరల సూచీ (Global House Price...
ప్రపంచ ప్రఖ్యాత కాల్అవే గోల్ఫ్ కంపెనీ హైదరాబాద్లో డిజిటెక్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్తో ఆ కంపెనీ ప్రముఖులు చర్చలు జరిపారు....
జర్మనీకి చెందిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఆడిటీని (Oddity) ఇన్ఫోసిస్ కంపెనీ టేకోవర్ చేయనుంది. డీల్ విలువ 5 కోట్ల యూరోలు అంటే సుమారు రూ.390 కోట్లు....
