దసపల్లా భూముల వ్యవహారంలో రోజుకో కొత్త వ్యవహారం బయటకు వస్తోంది. వివాదాస్పద భూములకు సంబంధించిన పత్రాలు ప్రభుత్వ శాఖల్లో జెట్ స్పీడుతో కదలుతుండగా... ఎంపీ విజయసాయి అల్లుడు...
Blog
అమెరికా ఆర్థిక ఇంకా చల్లారినట్లు కన్పించడం లేదు. వస్తున్న ప్రతి డేటా పాజిటివ్గా ఉంది. దీంతో ఈసారి కూడా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను అధికంగా పెంచే అవకాశముందన్న...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) భారత జీడీపీ వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ ఒక శాతం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు...
పూర్తిగా టెక్నికల్గానే మార్కెట్ పయనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లకు స్పందిస్తూనే.. లాభాల్లో క్లోజైంది. యూరప్ మార్కెట్ల అమ్మకాలతో పాటు వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా నిఫ్టిపై ఒత్తిడి పెంచాయి....
మిడ్సెషన్కు ముందు స్వల్ప ఒత్తిడికి లోనైనా... నిఫ్టి 17400పైనే ట్రేడవుతోంది. ఇపుడు 17402 పాయింట్ల వద్ద 128 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఉదయం ఒక మోస్తరు లాభాలతో...
గాంబియాలో మృతికి కారణమైన దగ్గు మందును భారతదేశంలో విక్రయించలేదని తేలింది. న్యూఢిల్లీకి చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఎగుమతి చేసిన దగ్గు మంది తాగి గాంబియాలో 66 మంది...
ఈపీఎఫ్ సబ్స్క్రయిబర్లకు వడ్డీ వేయడంలో కేంద్ర ఆర్థిక శాఖ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందా అన్న అనుమానం కల్గుతోంది. ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్లో 6.5 కోట్ల మంది సభ్యులు...
బజాజ్ ఎలక్ట్రానిక్స్ షో రూమ్లను నిర్వహించే ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా పబ్లిక్ ఆఫర్ నేటితో ముగియనుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 500 కోట్లను కంపెనీ సమీకరించనుంది....
ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, ఐఐఎఫ్ఎల్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ ఇవాళ రెండు షేర్లను రెకమెండ్ చేశారు. దేశంలో లాజిస్టిక్ పరిశ్రమలో సమూల మార్పులు రానున్నాయి. ఇటీవల...
సింగపూర్ నిఫ్టి లాభాలకన్నా అధిక లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్లోనే నిఫ్టి 17428ని తాకింది. ప్రస్తుతం 17383 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 109...
