నిఫ్టికి ఇవాళ 17,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్కి 40,500 వద్ద...
Blog
టెక్ షేర్లలో దాదాపు 5.5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ వ్యాల్యూయేషన్ పడింది ఈ ఏడాది. అయినా ఐటీ పరిశ్రమ కష్టాలు తగ్గలేదు కదా... ఇపుడే ప్రారంభమైనట్లు...
మన మార్కెట్లు నిన్న సెలవు. అమెరికా మార్కెట్లు మొన్న భారీ లాభాల్లో క్లోజ్ కాగా... రాత్రి అదే స్థాయి నష్టాలతో ముగిశాయి. అయితే ఈ ఒత్తిడి అంతా...
డాబర్ ఇం డియా కంపెనీ ప్రముఖ మసాలా దినుసుల కంపెనీ బాద్ షా మసాలాలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. 51 శాతం వాటాను రూ.587.52 కోట్లతో...
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లాండ్ ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రూ.241.24 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది...
దేశంలోనే అత్యుత్తమ హాస్పిటల్స్లో ఒకటైన మేదాంత హాస్పిటల్ పబ్లిక్ ఆఫర్కు రానుంది. ఈ హాస్పిటల్ మాతృసంస్థ గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) వచ్చేనెల 3న...
మనదేశ కరెన్సీపై లక్ష్మీ దేవి, గణేష్ బొమ్మలు ముద్రిస్తే దేశం బాగుపడుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. కొత్తగా ముద్రించే నోట్లపై ఇక నుంచి ఈ...
జూబ్లిహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వ్యవహారం ముదిరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాకా వెళ్ళింది. ఎన్టీవీ, టీవీ5 టీవీ న్యూస్ ఛానల్స్ మధ్య అంతర్గతంగా...
రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. డాలర్ స్థిరంగా ఉండటం, బాండ్ ఈల్డ్స్ తగ్గడం వల్ల ఈక్విటీ మార్కెట్లకు మద్దతు లభించింది. కార్పొరేట్ ఫలితాలు మార్కెట్కు...
రిషి సునాక్ను బ్రిటన్ 57వ ప్రధాన మంత్రిగా కింగ్ చార్లెస్ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం కింగ్ చార్లెస్ను బకింగ్హామ్ ప్యాలెస్లో రిషి సునాక్ భేటీ అయ్యారు. ఈ...
