For Money

Business News

Blog

కొత్త ఏడాది ఆరంభంలో కూడా మార్కెట్‌లో నిఫ్టి బుల్‌ రన్‌ కొనసాగనుంది. 21550 వద్ద నిఫ్టికి తక్షణ మద్దతు ఉండటుందని.. కోలుకుంటే 22000 లేదా 22200 స్థాయికి...

నీతి ఆయోగ్‌ మాజీ వైఎస్‌ ఛైర్మన్‌ అయిన అరవింద్‌ పనగారియాను 16వ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గెజిట్‌నోటిఫికేషన్‌ విడుదల అయింది....

అమెరికా డాలర్‌తో రూపాయి స్థిరంగా ఉండటం, అంతర్జాతీయ వృద్ధి రేటు మందగిస్తున్న నేపథ్యంలో బులియన్‌ ధరలు మరింత పెరిగే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా చైనా వృద్ధి...

ఈ ఏడాది చివరి రోజున వాల్‌స్ట్రీట్ చాలా ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సూచీలన్నీ గ్రీన్‌లో ఉన్నా... నామమాత్రమే. ఏక్షణమైనా రెడ్‌లోకి వెళ్ళొచ్చు. ప్రధాన మూడు సూచీల ట్రెండ్‌ ఇదే....

నిఫ్టి ఇవాళ అయిదు రోజుల బుల్‌రన్‌కు విరామం ఇస్తూ నష్టాలతో ముగిసింది. ఇవాళ భారీగా నష్టపోయినా... దిగువ స్థాయిలో మద్దతు అందడంతో నష్టాలను 47 పాయింట్లకు పరిమితం...

కొత్త ఏడాదిలో రాణించే షేర్లకు సంబంధించి అనేక బ్రోకింగ్ సంస్థలు ప్రత్యేక లిస్ట్‌ విడుదల చేస్తున్నాయి. అలాగే స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు కూడా కొన్ని షేర్లను సిఫారసు...

అయోధ్య ఎయిర్‌పోర్టు పేరును ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం మార్చింది. ఈ విమానాశ్రయం పేరును మహర్షి వాల్మీకీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అయోధ్య ధామ్‌గా మార్చినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ...

రెండు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెంచింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న పొదుపు మొత్తాలపై ప్రభుత్వం వడ్డీ రేట్లను...

జవనరి డెరివేటివ్స్‌ సెషన్‌ నష్టాల్లో ప్రారంభమైంది. ఇవాళ నిఫ్టి దిగువ స్థాయి నుంచి కోలుకున్నా.. నష్టాల్లో క్లోజైంది. నాలుగు రోజుల బుల్‌ రన్‌కు బ్రేక్‌ పడింది. నిఫ్టి...

ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు క్యూ కడుతున్నాయి. అంతర్జాతీయ ఈవీ కంపెనీ టెస్లా ప్లాంట్‌ కోసం తమిళనాడు, కర్ణాటకతో పాటు తెలంగాణ ప్రయత్నం...