డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటీఎం పబ్లిక్ ఆఫర్కు లైన్ క్లియరైంది. పే టీఎం ఐపీఓకు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి ఆమోదం తెలిపింది....
SEBI
పెన్నా సిమెంట్స్ పబ్లిక్ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,550 కోట్లు సమీకరించాలని కంపెనీ ప్రతిపాదించింది. ఇందులో రూ.1,300 కోట్లను తాజా...
పాలసీ బజార్,పైసా బజార్ కంపెనీల మాతృ సంస్థ అయిన పీబీ ఫిన్టెక్ పబ్లిక్ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మార్కెట్ నుంచి రూ. 6,017 కోట్లు...
పబ్లిక్ ఇష్యూల విషయంలో షేర్ ధర శ్రేణి నిర్ణయించే సమయంలో కనిష్ఠ, గరిష్ఠ ధరల మధ్య వ్యత్యాసం కనీసం 5 శాతం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ...
షేర్లు, బాండ్ల మాదిరిగానే బంగారాన్ని ఇక ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్ (EGR)ల రూపంలో కొనుగోలు చేయొచ్చు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) తన ఫ్లాట్పాంలో EGRలను ప్రారంభించేందుకు...
రుచి సోయా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ వీడియో ద్వారా ఇన్వెస్టర్లకు కొన్ని తప్పుడు ఇన్వెస్ట్మెంట్...
వివిధ సామాజిక అంశాలపై దృష్టి సారించిన సంస్థల కోసం సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్ఎస్ఈ)కి సెబీ ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఖరారు...
షేర్ మార్కెట్ ఎక్స్ఛేంజ్ మాదిరిగానే గోల్డ్ ఎక్స్ఛేంజ్ రానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఆమోదం తెలిపింది. షేర్లలాగానే...
దేశంలో అతిపెద్ద వాచ్ అండ్ జ్యూవెలరీ కంపెనీ అయిన టైటన్ కంపెనీ షేర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు సెబీ గుర్తించింది. ఆ కంపెనీలో పనిచేస్తున్న 141...
మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో ప్రవేశించేందుకు బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీకి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దీంతో తనే నేరుగా లేదా అనుబంధ...