పబ్లిక్ ఇష్యూల విషయంలో షేర్ ధర శ్రేణి నిర్ణయించే సమయంలో కనిష్ఠ, గరిష్ఠ ధరల మధ్య వ్యత్యాసం కనీసం 5 శాతం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ...
SEBI
షేర్లు, బాండ్ల మాదిరిగానే బంగారాన్ని ఇక ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్ (EGR)ల రూపంలో కొనుగోలు చేయొచ్చు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) తన ఫ్లాట్పాంలో EGRలను ప్రారంభించేందుకు...
రుచి సోయా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ వీడియో ద్వారా ఇన్వెస్టర్లకు కొన్ని తప్పుడు ఇన్వెస్ట్మెంట్...
వివిధ సామాజిక అంశాలపై దృష్టి సారించిన సంస్థల కోసం సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్ఎస్ఈ)కి సెబీ ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఖరారు...
షేర్ మార్కెట్ ఎక్స్ఛేంజ్ మాదిరిగానే గోల్డ్ ఎక్స్ఛేంజ్ రానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఆమోదం తెలిపింది. షేర్లలాగానే...
దేశంలో అతిపెద్ద వాచ్ అండ్ జ్యూవెలరీ కంపెనీ అయిన టైటన్ కంపెనీ షేర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు సెబీ గుర్తించింది. ఆ కంపెనీలో పనిచేస్తున్న 141...
మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో ప్రవేశించేందుకు బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీకి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దీంతో తనే నేరుగా లేదా అనుబంధ...
ఫ్రీడమ్ పేరుతో వివిధ రకాల వంటనూనెలను విక్రయించే హైదరాబాద్ కంపెనీ జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా పబ్లిక్ ఆఫర్ను స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి...
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందిన స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) తేల్చింది. ఈ...
పేటీఎం త్వరలోనే స్టాక్ మార్కెట్ నుంచి దాదాపు రూ. 15,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)...
