For Money

Business News

Price

నయారా ఎనర్జి (పాతపేరు ఎస్సార్‌ ఆయిల్‌) పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచింది. పెట్రోల్‌ ధర లీటరుకు రూ.5, డీజిల్‌ ధరను లీటరుకు రూ.3 చొప్పున పెంచినట్లు నయరా...

అంతర్జాతీయ మార్కెట్‌లో గోధుమ ధరలు భగ్గుమన్నాయి. ఏడాదిలో 25 నుంచి 30 నుంచి వరకు గోధుమ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆహారధాన్యాల సరఫరాకు సంబంధించిన...

ఈసారి రుతుపవనాలు బాగున్నా వరి దిగుబడి తగ్గే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు ప్రపంచ ఆహార ధాన్యాల కొరత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి సాధారణ బియ్యం...

మారుతీ కంపెనీ తన వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించడంతో టాటా మోటార్స్‌, హోండా, రెనో వంటి కంపెనీలు కార్ల ధరలు పెంచే యోచనలో ఉన్నాయి. ముడిపదార్థాల ధరలు...

కార్మికుల వేతనాలను పెంచాల్సి రావడం, వ్యయం పెరగడం కారణంగా బొగ్గు ధరలను కనీసం 10 నుంచి 11 శాతం పెంచాలని కోల్‌ ఇండియా నిర్ణయించింది. 2018 నుంచి...