For Money

Business News

KTR

తెలంగాణలో రూ.1000 కోట్లతో ప్రాజెక్టును రాష్ట్రంలో నెలకొల్పేందుకు హిందుస్థాన్‌ కోకాకోలా బేవరేజెస్‌(హెచ్‌సీసీబీ) ముందుకొచ్చింది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌ ఫుడ్‌ప్రాసెసింగ్‌ పార్క్‌లో రెండో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పుతోంది....

భారత దేశంలో తమ కంపెనీ అతి పెద్ద డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడిచింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, మైక్రోసాఫ్ట్‌కు మధ్య ఇవాళ ఒప్పందం కుదిరింది....

ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్‌ రాష్ట్రంలో మరో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో ఎంఆర్‌ఎఫ్‌ వైస్‌ చైర్మన్, ఎండీ అరుణ్‌...

తమ రాష్ట్రంలో టెస్లా తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని ఆ కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఆహ్వానించారు. భారత మార్కెట్‌లోకి టెస్లా కార్లు తెచ్చేందుకు...

నవంబర్‌ నెల 5 నుంచి 11 వ తేదీ వరకు దుబాయ్‌ ఎక్స్‌పో-2021లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటోంది. తెలంగాణలో పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రదర్శిస్తూ...

కేరళకు చెందిన ప్రముఖ టెక్సటైల్‌ కంపెనీ కైటెక్స్‌ ఛైర్మన్‌ సాబు జాకబ్‌ ఇవాళ హైదరాబాద్‌ వచ్చారు. రూ. 3,500 కోట్లతో కంపెనీ విస్తరణ చేపట్టింది. కేరళలో స్థానిక...