For Money

Business News

IPO

క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. ఐపీఓ ద్వారా వచ్చే 2 నెలల్లో రూ.45,000 కోట్లకు పైగా నిధుల్ని సమీకరించేందుకు 30కిపైగా కంపెనీలు రెడీ...

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్ పబ్లిక్‌ ఇష్యూ వచ్చే వారం ప్రారంభం కానుంది. సెబి నుంచి ఈ ఇష్యూకు ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది....

హైదరాబాద్‌కు చెందిన మరో కంపెనీ హరిఓమ్‌ పైప్‌ ఇండస్ట్రీస్‌ (హెచ్‌పీఐఎల్‌) పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఐపీఓ ద్వారా రూ.100-120 కోట్ల సమీకరణకు సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకు రంగం సిద్ధమైతోంది. ఈ ఏడాది చివర్లో పబ్లిక్‌ ఆఫర్‌ చేయనున్నాయి. ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో చైనా పెట్టుబడులను నిషేధించాలని కేంద్రం యోచిస్తోంది. రెండు...

పరస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఇవాళ ప్రారంభం కానుంది. ఎల్లుండి ఈ షేర్ ఆఫర్‌ ముగుస్తుంది. మార్కెట్‌ నుంచి రూ.140.6 కోట్లను కొత్త...

ఐపీఓ మార్కెట్‌ చాలా హాట్‌గా ఉంది. ఇవాళ లిస్టయిన విజయా డయాగ్నస్టిక్స్‌ నిరాశపర్చినా.. ఆమి ఆర్గానిక్స్‌ ఆకర్షణీయ లాభాలను అందించింది. ఇన్వెస్టర్లలో ఐపీఓలపై ఆసక్తి రోజు రోజుకీ...

హైదరాబాద్‌ కంపెనీ విజయా డయాగ్నస్టిక్స్‌ లిస్టింగ్‌ నిరాశ కల్గించగా... ఇవాళే లిస్టయిన ఆమి ఆర్గానిక్స్‌ సూపర్‌ లాభాలు అందించింది. ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‌ను రూ....

ఏడాది లేదా 18 నెలల్లో పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తామని బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ అన్నారు. ఈటీ నౌ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ... కంపెనీ ప్రగతిని ఇన్వెస్టర్లతో పంచుకోవాలని...

టుటికోరిన్‌ కేంద్రంగా పనిచేసే తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ మేరకు ప్రాస్పెక్టస్‌ను సెబి వద్ద దాఖలు చేసింది. 1.584 కోట్ల షేర్లను పబ్లిక్‌...

విజయ డయాగ్నోస్టిక్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ ప్రారంభమౌతోంది. 3వ తేదీన ముగుస్తుంది. ఒక్కో షేర్‌ ధర శ్రేణిని రూ.522-531గా నిర్ణయించారు. కనీసం 28 షేర్లకు (ఒక లాట్‌)...