4400 కోట్ల డాలర్లతో ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న డీల్ను రద్దు చేసుకుంటున్నట్టు మస్క్ ప్రకటించడంతో ట్విటర్ కోర్టును ఆశ్రయించే అవకాశముంది. డీల్ను పూర్తిచేసేందుకు టెస్లా సీఈవోపై...
Elon Musk
మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను టేకోవర్ చేసేందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించిన డీల్కు నిర్దేశిత గడువు ముగిసింది. ఈ మేరకు...
ట్విటర్ టేకోవర్ కోసం తాను ప్రకటించిన డీల్ను తాత్కాలికంగా ఆపుతున్నట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. 4400 కోట్ల డాలర్లతో ట్విటర్లో పూర్తి వాటా కొంటానని...
మొత్తానికి భారత్లో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను టెస్లా విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బ్యాటరీ, కార్ల తయారీదారులకు ఇండోనేషియా భారీ రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించింది....
ఒక్కో షేర్కు 54.20 డాలర్లు ఇస్తానంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఆఫర్కు ట్విటర్ అంగీకరించింది. మొత్తం డీల్ 4400 కోట్ల డాలర్లు (రూ. 3,38,184...
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఆఫర్కు ట్విటర్ బోర్డు ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున...
ఒక్కో షేర్కు 54.20 డాలర్లు ఇవ్వడం ద్వారా మొత్తం ట్విటర్ ఈక్విటీ కొనేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆఫర్ ఇచ్చాడు. అధికారికంగా ఆయన కంపెనీ ఛైర్మన్తో...
ట్విటర్ కంపెనీని ప్రైవేట్ కంపెనీగా మార్చాల్సిన అవసరం ఉందని, ట్వీటర్ కంపెనీ మొత్తం వాటా కొనేందుకు తాను సిద్ధమని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఇటీవల...
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ను తమ బోర్డులో సభ్యునిగా నియమిస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి ట్విటర్ వెల్లడించింది. ఇటీవల...
తరచూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ముఖ్యంగా ట్విటర్ను విమర్శించే టెస్లా అధినేత ఎలాన్ మస్క్... ట్విటర్ 9.2 శాతం వాటా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ఛేంజీలకు నియంత్రణ...