For Money

Business News

CLSA

అంతర్జాతీయ మార్కెట్లలో వడ్డీ రేట్లు పెరిగినా.. ద్రవ్యోల్బణ రేటు కారణంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధి కుంటుపడుతోంది. అయితే భారత్‌ మార్కెట్‌ చాలా ఆశాజనకంగా కన్పిస్తోందని ప్రముఖ...

ప్రముఖ బ్రోకరేజ్‌ కంపెనీ సీఎల్‌ఎస్‌ తాజాగా ఎస్‌జేవీఎన్‌ షేర్‌ను కొనాల్సిందిగా సిఫారసు చేసింది. సట్లెజ్‌ జల విద్యుత్‌ నిగమ్‌ (ఎస్‌జేవీఎన్‌) షేర్‌ ఇపుడు రూ. 32.47 వద్ద...

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి టీసీఎస్‌ కంపెనీ ఫలితాలు ప్రకటించింది. మార్జిన్‌ విషయంలో మార్కెట్‌ అంచనాలను మించిన ఈ కంపెనీ పనితీరుపై అనేక బ్రోకింగ్‌ కంపెనీలు తమ విశ్లేషణను...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా రెండు ప్రధాన బ్రోకింగ్‌ సంస్థలు రెకమెండ్‌ చేశాయి. ప్రధానంగా సీఎల్‌ఎస్‌ఏ రిలయన్స్‌ టార్గెట్‌ ధర రూ. 3180గా పేర్కొనడం. కంపెనీ...

మార్కెట్‌లో కాస్త ఫండమెంటల్స్‌ పరంగా పటిష్ఠంగా ఉన్న షేర్లు అత్యధిక ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. కాస్త రీజనబుల్‌ రేట్ల వద్ద లభిస్తున్న షేర్లు కరోనా సమయంలో పూర్తిగా నిర్లక్ష్యానికి...

కేంద్ర ప్రభుత్వం శనివారం తీసుకున్న చర్యల కారణంగా దేశీయ స్టీల్‌ కంపెనీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నాయి. స్టీల్‌ కంపెనీలు తయారు చేసే ఎనిమిది రకాల వస్తువులపై ఎగుమతి...

మణప్పురం ఫైనాన్స్‌ షేర్‌ 12 శాతం క్షీణించింది. ఇపుడు రూ. 92 ప్రాంతంలో ట్రేడవుతోంది. ఈ షేర్‌ క్రితం ముగింపు రూ. 104.55. ప్రస్తుతం ఈ షేర్‌...

దాదాపు రెండేళ్ళుగా స్తబ్దుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. గత త్రైమాసికంలో బ్యాంక్‌ పనితీరు అద్భుతంగా ఉన్నా... షేర్‌ ధరలు పెరుగుదల అంతంత మాత్రమే...

సిటీ బ్యాంక్‌ ఇండియా కన్జూమర్‌ బిజినెస్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌ నిన్న కొనుగోలు చేసింది. ఈ డీల్‌ కోసం 160 కోట్ల డాలర్లు చెల్లించనుంది. ఈ డీల్‌ తరవాత...