For Money

Business News

Adani Enterprises

ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఉన్నందున అదానీ ఎంటర్‌ప్రైజస్‌ షేర్‌ను గ్రీన్‌లో ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అదానీ పోర్ట్స్‌ కూడా. ఒకదశలో అప్పర్‌ సీలింగ్‌ని...

భారతీయ సంస్థలు సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే హిండెన్‌బర్గ్‌ తమపై ఆరోపణలు చేసిందని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్‌ నివేదికపై అదానీ స్పందిస్తూ 413 పేజీల వివరణ...

అదానీ గ్రూప్‌లో ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO) నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 31న ఈ ఆఫర్‌...

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీవో) ప్రకటించింది. మార్కెట్‌ నుంచి రూ.20,000 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన ఈ ఎఫ్‌పీఓ ఈనెల 27న ప్రారంభంకానుంది. అలాగే...

కరోనా వార్తలతో నిఫ్టిలో ఇవాళ ఒత్తిడి వచ్చింది. టెక్నికల్‌గా కూడా మార్కెట్‌ పలు మద్దతు స్థాయిలను కోల్పోతోంది. ఈ నేపథ్యంలో అనేక బ్లూచిప్‌ షేర్లు కూడా క్షీణించాయి....

నిఫ్టికి ఇవాళ 18,250 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,900 వద్ద...

కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 20,000 కోట్ల సమీకరించాలని అదానీ ఎంటర్‌ప్రైజస్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ భేటీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజస్‌ బోర్డు...

నిఫ్టి 50 షేర్లలో మార్పు జరిగింది. ఇపుడు ఈ సూచీలో ఉన్న శ్రీ సిమెంట్‌ షేర్‌ను సూచీ నుంచి తొలగించి అదానీ ఎంటర్‌ప్రైజస్‌ను చేర్చుతున్నారు. దీంతో సూచీలో...

మాక్వరీ ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్స్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ టోల్‌ రోడ్డు విభాగాన్ని అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చేసింది. ఈ డీల్‌ విలువ రూ.3,110 కోట్లు గుజరాత్‌...

ఒకవైపు లోక్‌సభలో బొగ్గు కొరత లేదని లోక్‌సభకు చెప్పిన కేంద్ర ప్రభుత్వం మరోవైపు బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిందిగా రాష్ట్రాల మెడపై కత్తి పెడుతోంది. రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి...