అంతర్జాతీయ మార్కెట్లు డల్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు. స్మాల్, మిడ్ క్యాప్ షేర్లకు సంబంధించి ఇటీవల ప్రవేశ పెట్టిన నిబంధనలపై బీఎస్ఈ...
IPOs
కొత్త పబ్లిక్ ఆఫర్ల జోరుకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నిర్మా వంటి పెద్ద గ్రూప్ నుంచి వచ్చిన పబ్లిక్ ఆఫర్కు రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంత...
దేశంలో అతి పెద్ద ఆన్లైన్ ఫార్సీ అయిన ఫార్మ్ఈజీ కూడా పబ్లిక్ ఇష్యూకు రావాలని యోచిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఫార్మ్ఈజీ మాతృసంస్థ ఏపీఐ హోల్డింగ్స్...
‘ఫ్రీడమ్’ బ్రాండ్తో వంట నూనెలు విక్రయిస్తున్న హైదరాబాద్కు చెందిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎ్ఫఐఎల్) పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు సెబీకి...
ఓయో హోటల్స్ అండ్ రూమ్స్ పబ్లిక్ ఇష్యూక రంగం సిద్ధమౌతోంది. క్యాపిటల్ మార్కెట్ నుంచి 120 కోట్ల (దాదాపు రూ.9000 కోట్లు) సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. దీనిపై...
గత వారం నాలుగు కంపెనీలు క్యాపిటల్ మార్కెట్లో ప్రవేశించాయి. దాదాపు అన్నింటికి ఆదరణ లభించింది. ముఖ్యంగా పిజా హట్, కేఎఫ్సీ బ్రాండ్ల ఫ్రాంచైజీ అయిన దేవయాని ఇంటర్నేషనల్కు...
పాపులర్ వెహికిల్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్..త్వలరోనే క్యాపిటల్ మార్కెట్లో ప్రవేశించనుంది. ఐపీఓకు సంబంధించిన ప్రాస్పెక్టస్ను సెబీకి దాఖలు చేసింది. రూ. 150 కోట్ల విలువైన కొత్త షేర్లను...
రాబోయే కొద్ది వారాల్లో తొలి పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కు అయిదు ఫార్మా కంపెనీలు రెడీ ఉన్నాయి. ఇవి రూ.8,000 కోట్లకు పైగా నిధులను సమీకరించనున్నాయి. వీటిల్లో ప్రధాన ఆఫర్...
అదానీ గ్రూప్నకు సంబంధించి స్టాక్ మార్కెట్లోఆరు కంపెనీలు లిస్టయి ఉన్నాయి. ఇపుడు ఏడో కంపెనీ రాబోతోంది. మార్కెట్ నుంచి రూ. 4,500 కోట్లు సమీకరించేందుకు అదానీ గ్రూప్,...
స్పెషాలిటీ కెమికల్స్ అంటే స్టాక్ మార్కెట్కు ఎక్కడ లేని ప్రేమ. దాదాపు అయిదారేళ్ళ నుంచి ఈ రంగానికి చెందిన ప్రతి షేర్ అద్భుత ఫలితాలను సాధిస్తోంది. అలాగే...