పెన్నా సిమెంట్స్ పబ్లిక్ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,550 కోట్లు సమీకరించాలని కంపెనీ ప్రతిపాదించింది. ఇందులో రూ.1,300 కోట్లను తాజా...
IPOs
పాలసీ బజార్,పైసా బజార్ కంపెనీల మాతృ సంస్థ అయిన పీబీ ఫిన్టెక్ పబ్లిక్ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మార్కెట్ నుంచి రూ. 6,017 కోట్లు...
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 5,500 కోట్లు సమీకరించాలని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతిపాదించింది. ఇందులో రూ....
ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్కు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ ఇష్యూను వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా ప్రారంభించాలని యోచిస్తోంది. కనీసం ఈ సంస్థ నుంచి 5...
పబ్లిక్ ఇష్యూల విషయంలో షేర్ ధర శ్రేణి నిర్ణయించే సమయంలో కనిష్ఠ, గరిష్ఠ ధరల మధ్య వ్యత్యాసం కనీసం 5 శాతం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ...
జొమాటొ పబ్లిక్ ఇష్యూ బంపర్ హిట్ కావడంతో భారీ ఇష్యూలు మార్కెట్లోకి వస్తున్నాయి. దేశంలో అతిపెద్ద హోటళ్ల నిర్వహణ స్టార్టప్ ఓయో పబ్లిక్ ఇష్యూ కోసం రెడీ...
కేవలం వారం రోజుల్లో పెట్టబడి దాదాపు రెండు రెట్లు పెరగడం. పరాస్ డిఫెన్స్ చాలా చిన్న ఇష్యూ కావడం, కంపెనీ డిఫెన్స్ రంగానికి చెందనిది కావడంతో జనం...
అంచనాలకు తగ్గట్లుగానే పరాస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ షేర్ భారీ లాభాలతో లిస్టయింది. లిస్టింగ్ ధరతో పోలిస్తే ఓపెనింగ్లోనే 180శాతం ప్రీమియంతో లిస్టయింది. షేర్లు అలాట్ అయినవారికి భారీ...
మరో ఆకర్షణీయ ఇష్యూ ఇవాళ మార్కెట్లో ప్రవేశించింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ పబ్లిక్ ఆఫర్ ఇవాళ ప్రారంభమైంది. ఎల్లుండి క్లోజ్ కానుంది. షేర్ ముఖ...
క్యాపిటల్ మార్కెట్లో ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. ఐపీఓ ద్వారా వచ్చే 2 నెలల్లో రూ.45,000 కోట్లకు పైగా నిధుల్ని సమీకరించేందుకు 30కిపైగా కంపెనీలు రెడీ...
