For Money

Business News

FEATURE

బ్రిటన్‌తో ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ (FTA) భారత్‌ కుదుర్చుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. ఈ చరిత్రాత్మక ఒప్పందంతోపాటు డబుల్‌ కంట్రిబ్యూషన్‌ కన్వెన్షన్‌ కూడా కుదిరినట్లు...

తమ బ్యాంక్‌లో వాటా కోసం జపాన్‌కు చెందిన సుమితొమొ మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ (SMBC) చర్చలు జరుపుతున్న మాట నిజమేనని ఎస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. అయితే చర్చలు...

మార్కెట్‌ ఒక మోస్తరు నష్టాలతో ముగిసినట్లు కన్పిస్తున్నా... మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా ఇవాళ పీఎస్‌యూ బ్యాంకులు, రియాల్టి షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి...

రెండు వారాల్లో ఫార్మా సుంకాలు ప్రకటిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. సంవత్సరాల తరబడి విదేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకోవడం తమ దేశానికి మంచిది...

మన బ్యాంకింగ్ రంగంలో మరో మెగా డీల్‌కు రంగం సిద్ధమైంది. ఎస్‌ బ్యాంక్‌లో జపాన్‌కు చెందిన ఫైనాన్స్‌ సంస్థ సుమితొమొ మిత్సుయి 51 శాతం వాటా కోసం...

ఇవాళ స్టాక్ మార్కెట్‌ను అదానీ షేర్లు ఆదుకున్నాయి. ముఖ్యంగా నిఫ్టి ప్రధాన షేర్లయి అదానీ ఎంటర్‌ప్రైజస్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు ఇవాళ ఏడు శాతంపైగా పెరిగాయి. అమెరికాలో...

బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ ప్రచురించిన ఓ వార్త కథనం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. జగన్‌ సీఎంగా ఉన్నసమయంలో ఆయనను ఇరకాటంలో...

అమెరికా ఫెడరల్‌ కోర్టులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అదానీ ఎనర్జి మెడకు మరో అవినీతి చుట్టుకుంది. ఈ కంపెనీ షేర్లలో అదానీ బంధువుల్లో ఒకరు ఇన్‌సైడర్‌ ట్రేడ్‌కు...

ఉదయం నుంచి దాదాపు ఒకే స్థాయిలో ట్రేడైన నిఫ్టి చివరల్లో కాస్త ఒత్తిడికి లోనైనా... దాదాపు క్రితం ముగింపు స్థాయి వద్దే ముగిసింది. చివరి క్షణాల్లో నిఫ్టి...

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ సీఈఓ ఎండీ సుమంత్‌ కత్‌పాలియా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని బ్యాంక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. బ్యాంక్‌లో గత ఏడాది జరిగినరూ.1,960 కోట్ల అకౌంటింగ్‌...