For Money

Business News

FEATURE

మార్కెట్‌ ఇవాళ పటిష్ఠంగా ట్రేడవుతోంది. ఉదయం నుంచి నిఫ్టి లాభాల్లో ఉంది. అమెరికా మార్కెట్లు ఆశాజనకంగా క్లోజ్‌ కావడంతో పాటు దేశీయంగా పలు కంపెనీలు ఆశాజనక ఫలితాలు...

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై వందల కోట్ల డాలర్లను వెచ్చిస్తున్న మైక్రోసాఫ్ట్‌ ఈ ఏడాదిలో తన సిబ్బందిలో 3 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సుమారు 7000 ఉద్యోగులకు...

వాల్‌స్ట్రీట్‌లో ఇవాళ కూడా ఐటీ, టెక్ షేర్ల హవా కొనసాగింది. ఏప్రిల్‌ నెలలో గత ఏడాదితో పోలిస్తే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) 2.3 శాతం పెరిగింది....

నిన్న లాభాల్లో దాదాపు మూడో వంతు అంటే 346 పాయింట్లు ఇవాళ పాయే. నిఫ్టి ఇవాళ ఉదయం నుంచి నష్టాల్లోనే ట్రేడవుతోంది. రాత్రి అమెరికా, చైనా డీల్‌...

ఐపీల్‌లో మిగిలిన మ్యాచ్‌లన్నీ దక్షిణాదిలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణ కుదరడంతో వాయిదా వేసిన మ్యాచ్‌లను వచ్చే వారం నిర్వహించాలని బీసీసీఐ...

అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. అమెరికా ఉత్పత్తులపై చైనా పది శాతం, చైనా ఉత్పత్తులపై అమెరికా ఇక నుంచి...

సుంకాలకు సంబంధించి అమెరికా, చైనా మధ్య ఒప్పందం కుదరడంతో కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ భారీగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ ఒకటిన్నర శాతం పెరగడంతో బులియన్‌ మార్కెట్‌లో ధరలు...

పాకిస్తాన్‌పై భారత్‌ సింధూర్‌ ఆపరేషన్ పూర్తి చేసిన తరవత మార్కెట్లు స్థిరంగా స్వల్పంగా నష్టంతో ప్రారంభమైనా.. వెంటనే కోలుకున్నాయి. ఆపరేషన్‌ సింధూర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మీడియా...

బ్రిటన్‌, భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా బ్రిటన్‌ నుంచి దిగుమతి అయ్యే స్కాచ్‌ విస్కీపై సుంకాన్ని సగానికి తగ్గించారు. ప్రస్తుతం 150 శాతం విధిస్తుండగా, దీన్ని...