ఎస్బీ ఎనర్జీ ఇండియాను 350 కోట్ల డాలర్ల (దాదాపు రూ.26,000 కోట్లు)తో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) కొనుగోలు చేసింది. మొత్తం నగదు రూపంలో జరిగిన ఈ...
FEATURE
హైదరాబాద్లో రియాల్టి రంగం మళ్ళీ పుంజుకుంటోంది. కమర్షియల్ ప్రాపర్టీ బాగున్నా... హౌసింగ్ రంగ డిమాండ్ కొన్ని నెలలుగా నిస్తేజంగా ఉంది. ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ నైట్ఫ్రాంక్ తాజా...
జనం సామాజిక మీడియాతో ఎంత మమేకం అయిపోయారో చెప్పడానికి రాత్రి జరిగిన ఘటనే ఉదాహరణ. ఏడు గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం...
ఎంతో కీలకమైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (డీజీఎంఐ)గా పనిచేసిన ఆర్మీ అధికారి కూడా నల్లధన స్వర్గధామమైన సీషెల్స్లో కంపెనీ ప్రారంభించారు. అతని పేరు లెఫ్టెనెంట్...
Srei ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్, Srei ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ల గవర్నింగ్ బోర్డులను భారత రిజర్వు బ్యాంక్ రద్దు చేసింది. ఇన్ఫ్రా రంగంలో అత్యంత కీలకమైన ఈ...
ఫేస్బుక్, వాట్సప్లతోపాటు ఇన్స్టా కూడా దాదాపు అరగంట నుంచి పనిచేయడం లేదు. సోషల్ మీడియాలో చాలా మంది ఈ విషయాన్ని పోస్ట్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే...
ఉదయం ఆసియా, రాత్రి యూరప్ నష్టాలతో ముగిశాయి. ఉదయం హాంగ్సెంగ్, జపాన్ భారీ నష్టాలతో ముగిస్తే... యూరోస్టాక్స్ 500 సూచీ దాదాపు ఒక శాతం నష్టంతో ముగిసింది....
బ్యాంక్ ఆఫ్ అమెరికా వేసిన అంచనా త్వరలోనే నిజం కానుంది. బ్యారెల్ క్రూడ్ ధర 90 డాలర్లు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇవాళ డాలర్ బలహీనపడటం,...
రుచి సోయా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ వీడియో ద్వారా ఇన్వెస్టర్లకు కొన్ని తప్పుడు ఇన్వెస్ట్మెంట్...
ఎవర్గ్రాండే కంపెనీ షేర్ను హాంగ్కాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీ సస్పెండ్ చేసింది. ఈ కంపెనీ గొడవ ప్రారంభం నుంచి మార్కెట్లో ఒకటే ప్రచారం. చైనా మార్కెట్లో రియల్ ఎస్టేట్...