For Money

Business News

FEATURE

కంపెనీ నుంచి వెళ్ళిపోతున్న సంఖ్య పెరుగుతుండటంతో టీసీఎస్‌ ఫ్రెషర్స్‌ రిక్రూట్‌మెంట్‌ను పెంచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 78,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటామని కంపెనీ వెల్లడించింది. ఈ...

సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో టీసీఎస్‌ కంపెనీ రూ. 46,867 కోట్ల అమ్మకాలపై రూ. 9,624 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ ఫలితాలు మార్కెట్‌...

ఇవాళ మార్కెట్‌ వాస్తవానికి నిస్తేజంగా ఉంది. ఆర్బీఐ పరపతి విధానం తరవాత బ్యాంక్‌ షేర్లలో లాభాల స్వీకరణ కన్పించింది. ఉత్సాహం నీరుకారిపోయింది. నిఫ్టి పెరిగిన షేర్లకంటే పడిన...

ఆన్‌లైన్‌లో తక్షణ చెల్లింపు, బదిలీ సేవలకు ఉపయోగించే ఐఎంపీఎస్‌ లావాదేవీల పరిమితిని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) పెంచింది. ఇవాళ పరపతి విధానం ప్రకటిస్తూ ... ప్రస్తుతం ఐఎంపీస్‌...

కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఎయిర్‌ ఇండియా బిడ్‌లలో టాటా సన్స్‌...

ఆర్‌బీఐ పరపతి విధానం తరవాత భారీ లాభాల నుంచి నిఫ్టి దాదాపు వంద పాయింట్లు క్షీణించింది. ఉదయం 17,941 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి మిడ్‌సెషన్‌...

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే దాదాపు వంద పాయింట్లు పెరిగి 17,892ని తాకింది. ప్రస్తుతం 86 పాయింట్ల లాభంతో 17,877 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో...

చైనాలో విద్యుత్ సంక్షోభం కొనసాగుతోంది. విద్యుత్ సరఫరా లేని కారణంగా అనేక కంపెనీలు మూత పడ్డాయి. దీంతో చైనా నుంచి దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో...

ఫోర్బ్స్‌ ఇండియా భారత కుబేరుల జాబితాలో మళ్ళీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ నంబర్‌ వన్‌ స్థానాన్ని పొందారు. 9,270 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.86...