గత ఏడాది పండుగల సీజన్లో పది రూపాయలు తగ్గితేనే ప్రభుత్వం వరుస ప్రతికా ప్రకటనలతో ధరలు తగ్గినట్లు డబ్బా కొట్టింది. కొత్త ఏడాదిలో మళ్ళీ వంటనూనెల ధరలు...
FEATURE
అంతర్జాతీయ మార్కెట్ల జోరుతో మన మార్కెట్లూ లాభాల్లో దూసుకుపోయాయి. నిఫ్టి దిగువకు వచ్చినపుడుల్లా 17360పైన మద్దతు లభించడంతో టెక్నికల్ అనలిస్టులు కూడా కొనుగోళ్ళకు సిఫారసు చేశారు. మిడ్...
నిన్న లిస్టయిన అదానీ విల్మర్ షేర్లో ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతోంది. మార్కెట్ కూడా పాజిటివ్గా ఉండటంతో ఇవాళ కూడా షేర్ 8 శాతం పెరిగి రూ. 290.70కి...
నిఫ్టి ఓపెనింగ్లోనే 17400 స్థాయిని దాటింది. నిఫ్టి 49 షేర్లు లాభాల్లో ఉన్నాయి.కేవలం ఎన్టీపీసీ ఒక్కటే నష్టంలో ఉంది. ఇక మిడ్ క్యాప్లో కూడా అనేక షేర్లు...
సింగపూర్ నిఫ్టికి మించి ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది.17,370 పాయింట్ల వద్ద ఓపెనైన నిఫ్టి వెంటనే 17,339 పాయింట్లను తాకినా వెంటనే కోలుకుని ఏకంగా 17,395 స్థాయికి...
డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక ఫలితాలను పరిగణనలోకి తీసుకునేందుకు పలు కంపెనీల డైరెక్టర్ల బోర్డులు ఇవాళ సమావేశం కానున్నాయి. వాటిలో కొన్ని... పవర్ గ్రిడ్ ఏసీసీ...
నిన్న దాదాపు 17000 స్థాయికి చేరిన నిఫ్టి మిడ్ సెషన్ తరవాత కోలుకుని లాభాల్లో ముగిసింది. ఇపుడు అంతర్జాతీయ మార్కెట్లన్నీ ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. కంపెనీల ఫలితాలు...
నిన్న స్వల్ప లాభాలతో ముగిసిన నిఫ్టి ఇవాళ కూడా ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. క్రూడ్ ఆయిల్...
అనిల్ అంబానీకి చెందిన కంపెనీల్లో ఎస్ బ్యాంక్ పెట్టిన పెట్టుబడుల్లో తీవ్ర స్థాయిలో అవినీతి, అధికార దుర్వినియోగం జరిగినట్లు సీబీఐ తేల్చింది. మాజీ ప్రమోటర్ రానా కపూర్...
ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ శంకర్ శర్మ తాజాగా ఇషాన్ డైస్ అండ్ కెమికల్స్ కంపెనీలో 7 లక్షల షేర్లు కొనుగోలు చేశారు. రూ. 121.71 ధర...
