For Money

Business News

FEATURE

ప్రముఖ రిటైల్‌ జువెలరీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ తెలంగాణలో మరింతగా విస్తరిస్తోంది. సిద్దిపేటలో కంపెనీ ఈ నెల 13న కొత్త షోరూమ్‌ ప్రారంభిస్తున్నట్లు మలబార్‌...

ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ మరో 2500 కోట్ల రుణానికి అనుమతి తీసుకుని వచ్చారు. ఆర్ధిక శాఖ అధికారులు ఢిల్లీ చుట్టు అప్పుల కోసం తిరిగినా తప్పుడు...

మెలమెల్లగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య ఇవాళ భారీగా పెరిగింది. శని, ఆదివారం సెలవు కావడంతో ఆది, సోమవారాల్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. సోమవారం...

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వారాంతపు కర్ఫ్యూ విధించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రాత్రి పది గంటల నుంచి సోమవారం ఉదయం5 గంటల...

ఒమైక్రాన్‌ ప్రభావం ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా ఉండదని వార్తలు వస్తుండటంతో... క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ రష్యాతో పాటు ఒపెక్‌ దేశాల కూటమి (ఒపెక్‌ ప్లస్‌)...

వాల్‌స్ట్రీట్‌ మిశ్రమంగా ట్రేడవుతోంది. నిన్న భారీగా పెరిగిన టెక్‌, ఐటీ షేర్లు ఇవాళ డీలా పడ్డాయి. నాస్‌డాక్‌ ఏకంగా 1.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌...

మెర్క్‌ అభివృద్ధి చేసిన కరోనా నివారణ మందు మోల్నుపిరవిర్‌ను 'మోల్‌ఫ్లూ' పేరుతో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. 40 క్యాప్సుల్స్‌ ఉండే ప్యాక్‌ ధర రూ....

ఇవాళ చాలా వరకు నిఫ్టిలో ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ రంగ షేర్లు, పీఎస్‌యూ బ్యాంకులకు ర్యాలీ పరిమితమైంది. నిఫ్టి తరవాత నిఫ్టి నెక్ట్స్‌లో ప్రాతినిధ్యం వహించే బ్లూచిప్‌లకు...

కేవలం 11 సెషన్స్‌లో నిఫ్టి 1200 పాయింట్లు పెరగడం విశేషం. మిడ్‌సెషన్‌ వరకు స్థిరంగా ఉన్న మార్కెట్‌ యూరప్‌ మార్కెట్‌ లాభాలు, అమెరికా ఫ్యూచర్స్‌ లాభాలతో...మార్కెట్‌ అనూహ్యంగా...