లిక్విడిటీ ముందు అనేక కీలక అంశాలను మార్కెట్ పట్టించుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికల కోసం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా కేంద్రం ఆపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్...
FEATURE
శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా టెక్ సూచీ నాస్డాక్ ఒక శాతం దాకా నష్టపోయింది. అమెరికా ఫ్యూచర్స్ కూడా స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ఇక...
కొత్త బడ్జెట్లో స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవాలని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు ఈ రంగానికి ప్రాతినిధ్యం వహించే భారత స్థిరాస్తి అభివద్ధి సంఘాల సమాఖ్య...
జీ ప్రమోటర్ సుభాష్ చంద్ర చేతి నుంచి మరో కంపెనీ చేజారిపోనుందా? డిష్ టీవీకి ఎస్ బ్యాంక్ మధ్య కొనసాగుతున్న వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. ఎస్...
ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో తాను కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించి రెండేళ్ల క్రితం నాటి అనుమతులను రద్దు చేస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జారీ...
మన దేశంలోని స్టార్టప్స్పై విదేశీ సంస్థల ఆసక్తి పెరుగుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మన దేశీయంగా అభివృద్ధి చేసిన ఫిన్టెక్ సంస్థ గ్రో (Groww)లో...
హాస్పిటాలిటీ రంగంలోకి రిలయన్స్ మరింత విస్తరిస్తోంది. కరోనా సమయంలో అనేక కంపెనీలు హాస్పిటాలిటీ రంగం నుంచి వైదొలగుతున్నాయి. అయినకాడికి కంపెనీలను అమ్మేస్తున్నారు. ఇదే అదనుగా రిలయన్స్ ఇండస్ట్రీ...
భారీ ఎత్తున విదేశాల నుంచి నిధులు సమీకరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇపుడు కంపెనీలోని కీలక భాగాలను విడిదీసి లిస్టింగ్ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. రిలయన్స్ జియోను విడగొట్టి...
ఇటీవల వందల కోట్ల నోట్ల కట్టలతో ఐటీ అధికారులకు పట్టుబడిన హెటెరో డ్రగ్స్ హైదరాబాద్ నగర శివార్లలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఎకనామిక్ టైమ్స్...
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 తరువాతి విడత అమ్మకాలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానుంది. గ్రాము బంగారం ధర రూ. 4786గా ఆర్బీఐ నిర్ణయించింది....