ఢిల్లీలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించింది. ఎమర్జన్సీ...
FEATURE
కంపెనీ కీలక విభాగాన్ని అమ్మేసిన తరవాత స్పెషల్ డివిడెండ్ రూపంలో కేవలం రూ. 150లు మాత్రమే చెల్లించడంతో హిందుజా గ్లోబల్ సొల్యూసన్స్ కంపెనీ కౌంటర్లో తీవ్ర ఒత్తిడి...
ఒకవైపు వ్యాపారాలతో ప్రభుత్వానికి ఏం పని అంటూ...అనేక కీలక కంపెనీలన తెగ అమ్ముతున్న మోడీ ప్రభుత్వం వోడాఫోన్ ఐడియాలో మాత్రం 35.8 శాతం వాటాను తీసుకుంటోంది. పైగా...
ఏజీఆర్ బకాయిల అంశం తెచ్చి వోడాఫోన్ కంపెనీని పూర్తిగా నిర్వీర్యం చేశాయి. ఇపుడు బకాయిలు చెల్లించలేక కంపెనీలో వాటాను అమ్మేస్తోంది వోడాఫోన్. రూ.10లకే షేర్ను ప్రభుత్వానికి ఆఫర్...
నిఫ్టి స్థిరంగా ఉంది. ఓపెనింగ్లోనే నష్టాల్లోకి వెళ్ళి 17982ని తాకినా వెంటనే కోలుకుని 18033 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 30 పాయింట్లు లాభంతో...
నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కావొచ్చు. ఫలితాలు ప్రకటించనున్న ఐటీ షేర్లలో యాక్టివిటి అధికంగా ఉండొచ్చు. ఇవాళ్టి నిఫ్టి కదలికలకు కింద లెవల్స్ను గమనించవచ్చు. రెండో ప్రతిఘటన...
ఏజీఆర్ బకాయిలతోపాటు స్ప్రెక్టమ్ వేలానికి సంబంధించిన వాయిదాలను కేంద్ర ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తానికి సరిపడా ఈక్విటీ షేర్లను కేటాయించాలని వోడాఫోన్ బోర్డు...
కె రహేజా గ్రూప్నకు చెందిన మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ ( రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ) నుంచి బ్లాక్స్టోన్ వైదొలగించింది. తనకున్న 9.2 శాతం...
రాత్రి అమెరికా మార్కెట్లలో ముఖ్యంగా ఐటీ, టెక్ షేర్లలో తుపాను వచ్చి వెళ్ళింది. 2.5 శాతం నష్టంతో ప్రారంభమైన నాస్డాక్ చివరికి గ్రీన్లో క్లోజ్ కావడం విశేషం....
ఈసారి బడ్జెట్లో ఐటీ స్లాబ్ల జోలికి ఆర్థిక మంత్రి వెళ్ళరని తెలుస్తోంది. స్లాబులను అలాగే ఉంచి... ఉద్యోగులను సంతృప్తి పర్చడం కోసం స్టాండర్డ్ డిడక్షన్ను పెంచే ఆలోచన...