మరికొన్ని గంటల్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ నిర్ణయం వెలువడనుండగా... యూరో మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఫెడ్ నిర్ణయాన్ని మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసిందని కొందరు...
FEATURE
రిలయన్స్ జియో మాదిరి మార్పులను మీడియా రంగంలో కూడా తెచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెడీ అవుతోంది. ఈ మేరకు భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. దాదాపు రూ....
టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్కు పద్మ భూషణ్ అవార్డు లభించింది. భారత పారిశ్రామిక రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పౌర...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి ఆరు నెలల్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–సెప్టెంబర్లో నికర లాభం భారీగా పెరిగి రూ. 1,437 కోట్లకు...
కొత్త వ్యూహాత్మక ఇన్వెస్టర్ను ఎయిర్ టెల్ తీసుకు రానుందా? ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్ల కేటాయింపు ద్వారా వ్యూహాత్మక పెట్టుబడిదారుడిని బోర్డులోకి తీసుకు వచ్చే యోచన భారతీ ఎయిర్టెల్...
అదానీ గ్రూప్లోని వంట నూనెల కంపెనీ అదానీ విల్మార్ పబ్లిక్ ఆఫర్ ఎల్లుండి అంటే ఈనెల 27వ తేదీన ప్రారంభం కానుంది. ఇవాళ యాంకర్ ఇన్వెస్టర్లకు కంపెనీ...
వాల్ స్ట్రీట్ రికవరీ ఒకరోజు ముచ్చటగా మారిపోయింది. ఇవాళ కూడా ఐటీ, టెక్ షేర్లలో భారీ ఒత్తిడి వచ్చింది. నాస్డాక్ ఇవాళ కూడా 2.71 శాతం నష్టంతో...
నటి అనూష్క శర్మ, ఆమె సోదరుడు కర్నేష్ శర్మ కలిసి స్థాపించిన క్లీన్ స్లేట్ ఫిలిమ్స్ కంపెనీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లతో భారీ డీల్ కుదుర్చుకుంది. 8...
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నలుగురిని పద్మ విభూషణ్తో సత్కరించింది. వారిలో ప్రభా ఆత్రే, రాధేశ్యామ్ ఖెమ్కా(మరణానంతరం), జనరల్ బిపిన్ రావత్ (మరణానంతరం), కళ్యాణ్ సింగ్ (మరణానంతరం)లకు...
డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో సిప్లా కంపెనీ మార్కెట్ అంచనాలను మించిన పనితీరు కనవర్చింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 5479 కోట్ల టర్నోవర్పై రూ....