For Money

Business News

FEATURE

మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు షేర్లను ఎస్ సెక్యూరిటీస్‌కి చెందిన అమిత్ త్రివేదీ... ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పాఠకుల కోసం...

రెస్టారెంట్ అగ్రిగేటర్, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆర్థిక సేవల వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. అనుబంధ సంస్థగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని(ఎన్‌బీఎఫ్‌సీ) ఏర్పాటు చేయనుంది. రూ. 10...

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమౌతాయి. 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఆ తరవాత సమావేశాలు యధావిధిగా కొనసాగతాయి. ఇవాళే కేంద్ర...

ఇపుడు దేశంలో పుష్ప ఫీవర్‌ నడుస్తోంది. ముఖ్యంగా పుష్ప రాజ్‌ పాత్రను అనుకరించని రంగంలేదు. ఇటీవల క్రికెట్‌ మైదానంలో కూడా శ్రీవల్లి పాట స్టెప్స్‌తో క్రికెటర్లు చెలరేగిపోయారు....

హైదరాబాద్‌కు చెందిన కేర్స్ హాస్పిటల్స్ చేతులు మారనుంది. దాదాపు మూడేళ్ల కింద కేర్ హాస్పిటల్స్ పగ్గాలను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అబ్రాజ్ నుంచి ఎవర్‌కేర్‌ కొనుగోలు చేసింది....

గత శుక్రవారం అమెరికా మార్కెట్లు సూపర్‌ లాభాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా భారీగా క్షీణించిన నాస్‌డాక్‌ 3 శాతం పైగా పెరగ్గా, ఎస్‌ అండ్‌ పీ...

ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్‌ షేర్లు రేపు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అవుతున్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 1 లిస్ట్‌ అవ్వాల్సింది. ఒక రోజు ముందుగానే కంపెనీ షేర్లు లిస్ట్‌...

ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టే బడ్జెట్‌ రూ.40 లక్షల కోట్లకు చేరే అవకాశముంది. గత బడ్జెట్‌తో పోలిస్తే 14 శాతం పెరిగి...

H-1B వీసాల రిజిస్ట్రేషన్‌ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమౌతుందని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) వెల్లడించింది. ఈ ప్రక్రియ మార్చి 18వ తేదీ...