శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లు, ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీ కరణ బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం భావించింది. అయితే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో క్రిప్టో...
ECONOMY
భారీ నష్టాల తరవాత మార్కెట్లు చల్లబడుతున్నాయి. ఆసియా మార్కెట్లు అర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టి మాత్రం ఒక శాతం లాభం చూపుతోంది. నిఫ్టి క్రితం...
ఒమైక్రాన్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. షేర్ మార్కెట్, కరెన్సీ మార్కెట్, బులియన్ మార్కెట్తో పాటు క్రూడ్ ఆయిల్ మార్కెట్ కూడా నష్టాల్లో ఉంది. ఇటీవలి కాలంలో...
విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఇవాళ భారీగా తగ్గింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ 44 పైసలు నష్టపోయి రూ.76.32 వద్ద ముగిసింది....
కరోనా మహమ్మారి ప్రవేశం తరవాత మొట్ట మొదటిసారిగా ఓ ప్రధాన దేశం వడ్డీ రేట్లను పెంచింది. కరోనా తరవాత అనేక దేశాలు భారీ ఎత్తున ఉద్దీపన ప్యాకేజీలు...
కరోనా సమయంలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీని చాలా తొందరగా ముగించాలని అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించింది. జనవరి నుంచి ప్రతి నెల 1500 కోట్ల...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహిత పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్లో కార్మిక శాఖకు చెందిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్...
దేశంలో టోకు ధరల సూచీ (whole sale price index) 33 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరింది. మరికొందరు దీన్ని ఆల్ టైమ్ హైగా పేర్కొంటున్నారు. అక్టోబర్లో...
దేశంలో ఒకే వినియోగదారుడి పేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులుంటే, వెంటనే మళ్లీ ధ్రువీకరణ (రీ వెరిఫికేషన్) చేయాలని... టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్ల శాఖ...
రెపొ, రివర్స్ రెపో రేట్లను ఇపుడున్న స్థాయిలోనే కొనసాగించాలని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్ణయించింది. మూడు రోజుల చర్చల తరవాత మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)...