బ్రెజిల్లో హోరాహోరీగా సాగిన పోరులో వామపక్షాలకు చెందిన లుల డి సిల్వా దేశాధ్యక్షుడిగా ఎన్నియ్యారు. మొత్తం పోలైన ఓట్లలో లులకు 50.9 శాతం ఓట్లు వచ్చాయి. జెయిర్...
ECONOMY
అంతర్జాతీయ మార్కెట్లో గోధుమ ధరలు భగ్గుమన్నాయి. ఏడాదిలో 25 నుంచి 30 నుంచి వరకు గోధుమ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆహారధాన్యాల సరఫరాకు సంబంధించిన...
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లో యాప్ ద్వారా అందిస్తున్న ఆర్థిక సేవలను నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఎంఐ...
పెరుగుతున్న డాలర్ దెబ్బకు భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు (ఫారెక్స్ నిల్వలు) గణనీయంగా తగ్గుతున్నాయి. గడచిన 12 నెలల్లో ఒక్క నెల మినహా ప్రతినెలా ఫారెక్స్...
యూరోపియన్ కేంద్ర బ్యాంక్ (ఈసీబీ) కీలక వడ్డీ రేట్లను మరో 0.75 శాతం పెంచింది. యూరో కరెన్సీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీబీ వడ్డీ రేట్లు ఇంత...
ఆర్బీఐకి చెందిన పరపతతి విధాన కమిటీ (Monetary Policy Committee -MPC) వచ్చేనెల 3వ తేదీన సమావేశం కానుంది. గత సమావేశం సెప్టెంబర్ 28 నుంచి 30...
అమెరికా కేంద్ర బ్యాంకు వరుసగా... భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో అమెరికా జీడీపీ వృద్ధిరేటు తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. సెప్టెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో అమెరికా...
మనదేశ కరెన్సీపై లక్ష్మీ దేవి, గణేష్ బొమ్మలు ముద్రిస్తే దేశం బాగుపడుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. కొత్తగా ముద్రించే నోట్లపై ఇక నుంచి ఈ...
రిషి సునాక్ను బ్రిటన్ 57వ ప్రధాన మంత్రిగా కింగ్ చార్లెస్ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం కింగ్ చార్లెస్ను బకింగ్హామ్ ప్యాలెస్లో రిషి సునాక్ భేటీ అయ్యారు. ఈ...
పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో కొత్త మార్పు కోసం కేంద్రం ప్రయత్నించింది. తక్కువ పన్ను రేటుకు వీలు కల్పిస్తూ... మినహాయింపులు లేని కొత్త పన్ను స్కీమ్ను 2020-21లో...