ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఈ ఉద్యోగులకు పెన్షన్ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఎన్పీఎస్ కింద బ్యాంకు...
ECONOMY
నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఎల్ అండ్ టీకి చెందిన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో రూ. 4000 కోట్ల పెట్టుబడి పెట్టే అంశాన్ని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్...
గత కొన్ని నెలలుగా విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ).. బారత స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటూ జాగ్రత్త పడుతుంటే, రీటైల్ ఇన్వెస్టర్లు పొలోమంటూ పెట్టుబడులకు...
స్వీడన్కి చెందిన అతి పెద్ద ఫర్నీచర్ తయారీ సంస్థ ఐకియా త్వరలోనే పలు నగరాల్లో సిటీ స్టోర్లను ప్రారంభించనుంది. హైదరాబాద్, నవీ ముంబై స్టోర్లకు అదనంగా ఢిల్లీ,...
ప్రీమియం చెల్లించలేక రద్దయిన (లాప్స్డ్) పాలసీల పునరుద్ధరణకు ఎల్ఐసీ అవకాశం కల్పించింది ఈ నెల 23న ప్రారంభమైన ఈ ప్రక్రియ అక్టోబరు 22 వరకు కొనసాగుతుంది. ఈ...
డాలర్ ఇవాళ బలహీనపడింది. డాలర్ ఇండెక్స్ అరశాతం నష్టంతో 93.04 వద్ద ట్రేడవుతోంది. కరెన్సీ మార్కెట్లో డాలర్ పతనంగా స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్, క్రూడ్ మార్కెట్...అన్నీ...
నిధుల సమీకరణ కోసం మౌలిక వసతులను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత కీలకమైన రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్ పైప్లైన్లను ప్రైవేట్ రంగానికి విక్రయించాలని ప్రభుత్వం...
రాష్ట్ర విభజన తరవాత అభివృద్ధిలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా ముందుకు సాగాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక... కేసీఆర్ తెచ్చిన పలు విప్లవాత్మక మార్పుల ఫలితాలు కన్పించాయి....
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం 7 ఏళ్ళలో స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ) రెట్టింపు అయ్యింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా రెట్టింపు...
గత శనివారం నుంచి కొత్త ఐటీ పోర్టల్ www.incometax.gov.in పనిచేయడం లేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆర్థికశాఖ ఇన్ఫోసిస్కు సమన్లు జారీ చేసింది. కంపెనీ సీఈఓను ఇవాళ...