For Money

Business News

ECONOMY

ఆన్‌లైన్ మనీ గేమ్స్‌ను నిషేధించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌ బిల్లు 2025 ముసాయిదా సిద్ధమైంది. నైపుణ్యంతో సంబంధం లేకుండా డబ్బు డిపాజిట్...

ఒకవైపు ప్రధాని మోడీ జీఎస్టీ ప్రకటన మార్కెట్‌లో ఉత్సాహం నింపగా... మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం తమ షార్ట్‌ పొజిషన్స్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ నిఫ్టి 25000...

ఒకవైపు యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు, మరోవైపు అమెరికా పెనాల్టీ వేస్తుందో అన్న భయాందోళనలు రష్యాను వెంటాడుతున్నాయి. వీటి నేపథ్యంలో తన ఆయిల్‌కు మరింత డిమాండ్‌ తగ్గుతుందేమోనని... భారత్‌కు...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశారు. భారత్‌పై మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇపుడు మన దేశంపై అమెరికా విధించే...

భారత్‌ పట్ల అమెరికా వైఖరి మరింత ముదురుతోంది. అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై తన ఆక్రోశాన్ని మరోసారి వెళ్ళగక్కారు. భారత్‌ మంచి వాణిజ్య భాగస్వామి కాదని ఆరోపించారు. పైగా...

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు. రష్యా నుంచి ఇంకా చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్‌ సుంకాలను మరింత పెంచుతానని హెచ్చరించారు. ఉక్రయిన్‌లో...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. ఇవాళ తాజాగా కాపర్‌పై మరో 50 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. టారిఫ్‌ ఆగస్టు...

ఫార్మా రంగానికి గట్టి షాక్‌ ఇచ్చే యోచనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉన్నారు. నిన్న రాత్రి జరిగిన కేబినెట్‌ భేటీ తరవాత ఆయన పలు కీలక ప్రకటనలు...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాలతో మళ్ళీ స్టాక్‌ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. ఆగస్టు 1 నుంచి 14 దేశాలపై సుంకాలు విధిస్తూ ట్రంప్‌ లేఖలు పంపిన...

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు ఇచ్చిన ఎలక్ట్రికల్‌ బస్సు ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నట్లు మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన...