నిజంగా... కరోనా సమయంలో కూడా ఇన్వెస్టర్లు ఇంతగా భయపడలేదు. ఎందుకంటే అప్పటి పతనానికి కారణం ఉంది. జాగ్రత్తపడిన ఇన్వెస్టర్లు వెంటనే మార్కెట్ నుంచి బయటపడ్డారు.కాని ఈసారి అడ్డంగా...
Blog
సెప్టెంబర్ 27న నిఫ్టి ఆల్టైమ్ రికార్డు స్థాయి 26277ని తాకింది. అప్పటి నుంచి అంటే సరిగ్గా నెల రోజుల్లో దాదాపు 2000 పాయింట్లు కోల్పోయింది. గత శుక్రవారం...
ఫుడ్ డెలివరీ రంగం నుంచి మరో కంపెనీ నిధుల సమీకరణకు ప్రైమరీ మార్కెట్కు రానుంది. ఇప్పటికే సెబీ నుంచి అనుమతి పొందిన స్విగ్గీ కంపెనీ తన తొలి...
ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో మహారాష్ట్ర మళ్ళీ నంబర్ వన్గా నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో 38.9 శాతంతో ఏ రాష్ట్రానికీ అందనంత ఎత్తులో...
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. కొన్ని నెలలుగా నంబర్ వన్ స్థానంలో ఉన్న యాపిల్ను రెండో స్థానంలోకి నెట్టేసింది ఎన్వీడియో. సూపర్ కంప్యూర్స్ ఏఐ...
అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఎకానమీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే డౌజోన్స్ 0.18 శాతం నష్టాల్లో ఉండగా, ఐటీ టెక్ షేర్లు మాత్రం భారీ లాభాల్లో ఉన్నాయి....
అదానీ గ్రూప్నకు కెన్యాలో భారీ షాక్ తగిలింది. వివాదాస్పద విద్యుత్ ప్రాజెక్టును ఆ దేశ హైకోర్టు నిలుపుదల చేసింది. కెన్యాకు చెందిన విద్యుత్ సంస్థతో అదానీ గ్రూప్నకు...
ఇటీవల మృతి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా వీలునామా వివరాలను టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వెల్లడించింది. సుమారు రూ. 10,000 కోట్ల విలువైన ఆస్తులకు...
ధన్తెరస్ వచ్చేస్తోంది. దీపావళి పండుగ చాలా మంది సెంటిమెంట్ పండుగ. ముఖ్యంగా వ్యాపారస్తులకు. ఇక స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి కన్నా కమాడిటీస్ ట్రేడింగ్ చేసేవారికి ఈ పండుగను...
కరోనా సమయంలో కూడా ఈ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్లు ( విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు-FIIs) భారత స్టాక్ మార్కెట్లో అమ్మకాలు చేయలేదు. 2020 మార్చిలో అంటే కరోనా...
