For Money

Business News

Blog

ఊహించినట్లుగానే నిఫ్టి ఓపెనింగ్‌లోనే 22500 పాయింట్ల దిగువకు వచ్చేసింది. 22,470ని తాకిన తరవాత ఇపుడు 22507 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఒకదశలో నిఫ్టి 50లో కేవలం రెండు...

ఆయిల్‌, ఎల్‌పీజీ ధరల ప్రభావం క్రమంగా నిత్యావసర వస్తువులపై కన్పిస్తోంది. ఇప్పటి వరకు వేచి చూసే ధోరణి అవలంబించిన కంపెనీలు ఇపుడు ధరలు పెంచక తప్పదని భావిస్తున్నాయి....

ఇవాళ కూడా నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది. గిఫ్ట్‌ నిఫ్టి ఇప్పటికే 250 పాయింట్ల నష్టంతో ఉంది. వాస్తవానికి ఉదయం 500 పాయింట్ల నష్టంలో ఉన్న గిఫ్ట్‌...

ప్రపంచ ఆయిల్‌ మార్కెట్‌లో టెన్షన్‌ నెలకొంది. ఇరాన్‌ ఆయిల్‌ను కబ్జా చేయడం కోసమే తాము యుద్ధం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో ఆయిల్‌ మార్కెట్‌లో అనిశ్చితి...

వెనుజులా మాదిరి ఇరాన్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. ఆయన ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రికతో మాట్లాడుతూ ఖర్గ్‌ ఐల్యాండ్ స్వాధీనం చేసుకోవడమే తమ...

పశ్చిమాసియాలో యుద్ధానికి ఎపుడు తెరపడుతోందో తెలియడం లేదు. మరోవైపు అదనంగా పది వేల మందితో సైనిక దళాలను అమెరికా మోహరిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌ ఆయిల్‌కు గుండె...

గృహ అవసరాల కోసం వాడే పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ. 10 చొప్పున సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు....

మార్కెట్‌ గిఫ్ట్‌ నిఫ్టి సూచించిన దానికన్నా అధిక నష్టాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 23025 పాయింట్లను స్థాయిని తాకింది.ఇపుడు 270 పాయింట్ల నష్టంతో 23,250 పాయింట్ల వద్ద...

పెట్రోల్‌, డీజిల్‌పై ఇది వరకు విధించిన స్పెషల్‌ అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై ఇక నుంచి ఈ డ్యూటీ రూ. 3లకు...