For Money

Business News

Blog

వాల్‌స్ట్రీట్‌ ఇవాళ గ్రీన్‌లో ఉంది. టెక్‌, ఐటీ షేర్లలో ఒత్తిడి కొనసాగుతున్నా... ఎకనామీ, గ్రోత్‌ షేర్లకు మద్దతు అందింది. దీంతో డౌజోన్స్‌ 1.1 శాతం లాభంతో ట్రేడవుతోంది....

చైనా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ బీఎండీ ఇవాళ భారత ప్యాసింజర్‌ మార్కెట్‌లో ప్రవేశించింది. ఇప్పటి వరకు ఈ మార్కెట్‌ టాటా మోటార్స్‌దే ఆధిపత్యం. అటో3 పేరుతో...

బహుశా ఈక్విటీ మార్కెట్లు పడే కొద్దీ... మార్కెట్‌పై ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతున్నట్లు కన్పిస్తోంది. పడినపుడల్లా భలే మంచి చౌకబేరమని అనుకుంటున్నారేమో... పెట్టుబడి పెంచతుఉన్నారు. గత ఏడాది దసరా...

ఇండియా సిమెంట్‌ షేర్‌ ఇవాళ భారీ నష్టాలతో ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని స్ప్రింగ్‌వే మైనింగ్‌ను జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌కు ఇండియా సిమెంట్‌ అమ్మేసిన విషయం తెలిసిందే. స్ప్రింగ్‌వే గనులకు 2018లో...

లాభాల స్వీకరణ ఉదయం, మిడ్‌ సెషన్‌ తరవాత అమ్మకాల ఒత్తిడి... వెరశి నిఫ్టి 17000 దిగువకు వచ్చేసింది. ఒకదశలో 16950ని తాకిన నిఫ్టి క్లోజింగ్‌లో 16983కి చేరింది....

టీసీఎస్‌ ఫలితాలు, ఇన్ఫోసిస్‌ బై బ్యాక్‌తో ఉత్సాహం ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా బలహీనపడ్డాయి. యూరో మార్కెట్లపై ఆశతో మిడ్‌సెషన్‌లో స్వల్పంగా కోలుకున్నా... ఆ ఆశ ఎక్కువసేపు నిలబడలేదు....

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17184ని తాకిన నిఫ్టి ఇపుడు 17,187 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 53 పాయింట్ల...

ఇవాళ్టికి మాత్రం నిఫ్టి పడితే కొనుగోలు చేయాలని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని సలహా ఇచ్చారు. దీర్ఘకాలిక ట్రెండ్‌ గురించి సుఖాని ఎలాంటి వ్యాఖ్యలు...

మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. డాలర్‌ రాత్రి కాస్త పెరిగినా.. క్రూడ్‌ ఆయిల్‌ అధిక స్థాయిలో కొనసాగుతోంది. ఈ...