For Money

Business News

Blog

అమెరికా ఈక్విటీ మార్కెట్లతో పాటు బులియన్‌ మార్కెట్లను ఇపుడు బాండ్‌ ఈల్డ్స్‌ భయపెడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభం పదేళ్ళ అమెరికా ట్రెజరీ బాండ్‌పై ఈల్డ్స్‌ 3.5 శాతం...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి గ్రాన్యూల్స్‌ ఇండియా రూ.145 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.81 కోట్లతో పోలిస్తే...

సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో కెనరా బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 89 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంక్‌ నికర...

ఆల్ఫాబెట్‌ ఇన్‌కార్పొరేటెడ్‌కు చెందిన గూగుల్‌ సంస్థపై రూ. 1,338 కోట్ల (161.95 మిలియన్‌ డాలర్లు) జరిమానా విధిస్తున్నట్లు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ప్రకటించింది. ఆండ్రాయిడ్‌...

సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 16129 కోట్ల టర్నోవర్‌ (ఎక్సైజ్‌ డ్యూటీ మినహా)పై రూ....

ఈ ప్లాట్‌ఫామ్‌లలో అనేక వస్తువులు మనం కొంటున్న సమయంలో... చెల్లించాల్సిన మొత్తాన్ని వాయిదా పద్ధతిలో చెల్లిస్తుంటాం. అలాంటి సదుపాయాన్ని భారత రైల్వే విభాగం తన ప్రయాణీకుల కోసం...

అమెరికా మార్కెట్లపై ఆశతో నిఫ్టి స్వల్ప లాభంతో ముగిసింది. ఉదయం నుంచి నష్టాల్లో ఉన్న నిఫ్టి మిడ్‌ సెషన్‌లో కొద్దిసేపు లాభాల్లోకి ఉంది. మళ్ళీ నష్టాల్లోకి జారుకున్నా...సరిగ్గా...

ఉదయం దాదాపు వంద పాయింట్లకుపైగా క్షీణించిన నిఫ్టి మిడ్‌ సెషన్‌ వచ్చేసరికి కోలుకుంది. గ్రీన్‌లోకి వచ్చి 17524 పాయింట్లను తాకింది. ముఖ్యంగా ఐటీ షేర్లు ఇవాళ నిఫ్టికి...

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా పటిష్ఠంగా ప్రారంభమైంది నిఫ్టి. కేవలం 70 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆరంభంలో 17422 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 17437 వద్ద నిఫ్టి...

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్, బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడంతో మెటల్స్‌పై ఒత్తిడి ఎక్కువైంది. బులియన్‌ మార్కెట్‌ నిన్న నష్టాల్లో ముగియగా ఇవాళ కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో...