ప్రముఖ టూవీలర్ కంపెనీ హీరో మోటో కార్ప్ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. దాదాపు అన్ని శ్రేణుల బైక్ ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ఇవాళ ప్రకటించింది. ఈ...
Blog
కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 20,000 కోట్ల సమీకరించాలని అదానీ ఎంటర్ప్రైజస్ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ భేటీ అయిన అదానీ ఎంటర్ప్రైజస్ బోర్డు...
వెరిఫైడ్ ఖాతాలకు మూడు వేర్వేరు రంగుల్లో టిక్ మార్క్లను కేటాయించనున్నట్లు ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ ఖాతాలకు స్పష్టమైన తేడా ఉండేలా...
ఇవాళ నిఫ్టి వంద పాయింట్లు అటు ఇటుగా కదలాడింది. అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలాంటి పాజిటివ్ క్లూస్ లేకపోవడంతో నిఫ్టి స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైంది. మిడ్ సెషన్కు ముందు...
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను అమ్మి భారీగా నిధులు సమకూర్చుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే లిస్టయిన కొన్ని కంపెనీల్లో మరింతగా తన వాటా అమ్మకాలని నిర్ణయించింది....
మార్కెట్ చాలా నిస్తేజంగా ప్రారంభమైంది. సూచీల్లో పెద్దగా మార్పులు లేవు. నిఫ్టి ప్రస్తుతం 27 పాయింట్ల నష్టంతో 18457 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ ఆల్ టైమ్...
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్లు నూరేష్ మొరాని, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత...
పేటీఎం షేర్ వరుసగా క్షీణిస్తూ వస్తోంది. దాదాపు రూ. 2000వద్ద ఉన్న షేర్ ఇపుడు రూ. 400 దరిదాపుల్లోకి వచ్చింది. ఇది కొనుగోలు చేసేందుకు మంచి సమయమని...
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…...
ఈక్విటీ మార్కెట్లు కొత్త రికార్డుల వేటలో ఉన్నాయి. ఇదే సమయంలో ప్రతికూల అంశాలు లేవు. అలాగని మార్కెట్కు ముందుకు తీసుకెళ్ళే పాజిటివ్ న్యూస్ కూడా లేదు. సాధారణంగా...
