For Money

Business News

YS Jagan

బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ ప్రచురించిన ఓ వార్త కథనం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. జగన్‌ సీఎంగా ఉన్నసమయంలో ఆయనను ఇరకాటంలో...

సాక్షి మీడియా సంస్థలకు అనధికార ఎడిటర్‌గా చెలామణి అవుతున్న బండి రాణి రెడ్డిని రాజీనామా చేయమని ఆ సంస్థ యాజమాన్యం కోరింది. సాక్షి దినపత్రికతో పాటు టీవీ...

బుడమేరు ఛానలైజేషన్‌కు సంబంధించిన నాలుగు కాంట్రాక్టలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2020లో జులై 8వ...

కడప జిల్లాల్లో స్టీల్‌ ప్లాంట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భూమిపూజ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ భూమి పూజ చేయడం ఇది రెండోసారి. కడపజల్లా జమ్మలమడుగు మండలం,...

జగన్‌ అక్రమాస్తుల విచారణ అటకెక్కడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు చెలరేగిపోతున్నారు. నాడు నల్లధనాన్ని హవాలా మార్గంలో తరలించినవారు ఇపుడు రెట్టించిన ఉత్సాహంతో ఏకంగా క్యాష్‌ను తరలిస్తున్నారు....

టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డిని కలిశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫు నుంచి...

మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టులో చుక్కెదురు కావడంతో.. సుప్రీం కోర్టును జగన్‌ ప్రభుత్వం ఆశ్రయించింది. ఆరు నెలల్లో అమరావతి అభివృధ్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయడం...

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనుంది. కాగ్‌ తాజా గణాంకాలు చూస్తుంటే... మున్ముందు ప్రభుత్వానికి గడ్డుకాలం తప్పలా లేదు. ఆదాయానికి మించి అప్పులు తెస్తుండటంతో...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా? విభజనం చట్టంలో పేర్కొన్నట్లు ఏపీకి ఎప్పటిలోగా ప్రత్యేక హోదా ఇస్తారని టీడీపీ ఎంపీ కె రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు...

మద్యనిషేధం సంగతేమోగాని... ఆ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం జనం నుంచి వేల కోట్లను గుంజుతోంది. ప్రభుత్వం కేవలం రూ. 2000 కోట్లు మాత్రమే సేకరించేందుకు బాండ్‌ మార్కెట్‌ను...