ఇరాన్లో తమ లక్ష్యం పూర్తి కావొస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇవాళ ఆయన వాషింగ్టన్లోని క్రాస్ హాల్ నుంచి అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు....
War
తమ లక్ష్యం నెరవేరిందని, ఇక తాము ఇరాన్ నుంచి వైదొలుగుతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. నిన్న రాత్రి ఆయన ఓవర్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ఇరాన్పై...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి కారణంగా ప్రపంచం వ్యాప్తంగా కల్లోలం నెలకొంది. అన్ని రకాల మార్కెట్లను అల్లకల్లోం చేస్తోంది. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించి పదే పదే మాట...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఓ భారీ బహుమానం తనకు అందిందని ఆయన చెప్పారు. ఓవల్ ఆఫీస్లో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ప్రసంగంలోని ప్రధానాంశాలు ఇవి మేము ఇరాన్తో లోతైన చర్చలు జరిపాము ప్రధానమైన అంశాలపై మా మధ్య ఒప్పందం కుదిరింది. ఇరాన్...
మోదీ ప్రధాని వచ్చిన తరవాత స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగాయన్న ప్రచారం జోరుగా ఉంది. వాస్తవానికి మన్మోహన్ సింగ్ హయాంలోనే మార్కెట్ పెరగడమే కాదు, స్థిరంగా ఉంది....
ప్రజల్లో గ్యాస్ పట్ల ఆందోళన తగ్గించేందుకు అనేక వ్యూహాలు సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఇక నుంచి చిన్న సిలిండర్లను సరఫరా చేయాలని భావిస్తోంది....
ఒకవైపు డాలర్ బలంగా ఉండటం మరోవైపు ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరగడంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఇపుడు బంగారంపై ఆసక్తి తగ్గించారు. నాన్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇష్టపడేవారు...
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో మళ్ళీ టెన్షన్ పెరిగింది. దాదాపు అన్ని మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. గత శుక్రవారం నాస్డాక్ 2 శాతం నష్టపోయింది. దీంతో ఇవాళ...
గత కొన్ని రోజులుగా మన మార్కెట్లు పడుతున్నాయి. నిఫ్టి 26000 స్థాయి దాటిన తరవాత మార్కెట్లో కరెక్షన్ వస్తుందని అనేక మంది టెక్నికల్ నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు....
