For Money

Business News

vodafone

వోడాఫోన్‌ ఐడియా షేర్‌లో ఇవాళ తీవ్ర అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిన్న రూ. 15.09 వద్ద ముగిసిన ఈ షేర్‌ ఇవాళ 14 శాతం నష్టపోయి రూ....

బకాయిలకు బదులు ఈక్వీటీ కేటాయించడంతో వోడాఫోన్‌లో కేంద్ర ప్రభుత్వానికి వాటా దక్కిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.16,133 కోట్ల విలువైన బకాయిలకు గాను కంపెనీ ఈక్విటీ...

కంపెనీ పనితీరు నానాటికి తీసికట్టుగా మారడంతో షెడ్యూల్‌ కంటే ముందే వోడాఫోన్‌ సీఈఓ నిక్‌ రీడ్‌ రాజీనామా చేశారు. బ్రిటన్‌కు చెందిన ఈ టెలికామ్‌ కంపెనీ తీవ్ర...

భారీ నష్టాల్లో కూరుకుపోయిన వొడాఫోన్‌ కంపెనీలో 9.8 శాతం వాటాను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు ఎమిరేట్స్‌ కమ్యూనికేషన్స్ గ్రూప్‌ కంపెనీ e& కొనుగోలు చేసింది. ఈ డీల్‌...

టెలికాం కంపెనీల సేవలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. టెలికాం కంపెనీలు అందించే సేవల లోపాలు కూడా వినియోగదారుల ఫోరం పరిధిలోకి వస్తాయని జస్టిస్‌ డీవై...

వొడాఫోన్‌ను పూర్తి ముంచిన తరవాత ఇక టెలికాం రంగంపై ఎయిర్‌టెల్‌, జియోది గుత్తాధిపత్యంగా మారింది. గత ఏడాది నవంబర్ ప్రిపెయిడ్‌ టారిఫ్‌లను 20 శాతంపైగా పెంచింది ఎయిర్‌టెల్‌....

ఒకవైపు వ్యాపారాలతో ప్రభుత్వానికి ఏం పని అంటూ...అనేక కీలక కంపెనీలన తెగ అమ్ముతున్న మోడీ ప్రభుత్వం వోడాఫోన్‌ ఐడియాలో మాత్రం 35.8 శాతం వాటాను తీసుకుంటోంది. పైగా...

వొడాఫోన్‌ ఐడియా ఛైర్మన్‌గా రాజీనామా చేసిన నెల తరవాత ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌తో భేటీ...